Webdunia - Bharat's app for daily news and videos

Install App

రిలయన్స్ ఇండస్ట్రీస్ డైరక్టర్స్ బోర్డు నుంచి వైదొలగిన నీతా అంబానీ

Webdunia
సోమవారం, 28 ఆగస్టు 2023 (14:54 IST)
పారిశ్రామికవేత్త ముఖేష్ అంబానీ భార్య నీతా అంబానీ రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ డైరెక్టర్ల బోర్డు నుండి వైదొలిగారు. వారి స్థానంలో వారి పిల్లలు ఇషా, ఆకాష్, అనంత్‌లకు అవకాశం కల్పించారు. ఇషా అంబానీ, ఆకాష్ అంబానీ, అనంత్ అంబానీ ఆయిల్-టు-రిటైల్ సమ్మేళనానికి నాన్-ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లుగా నియమితులయ్యారు.
 
డైరెక్టర్ల బోర్డు వారి నియామకాన్ని సిఫార్సు చేసింది. దాని వాటాదారుల ఆమోదం పెండింగ్‌లో ఉంది. రిటైల్, డిజిటల్ సర్వీసెస్, ఎనర్జీ, మెటీరియల్స్ వ్యాపారాలతో సహా గత కొన్ని సంవత్సరాలుగా రిలయన్స్ కీలక వ్యాపారాలలో ముగ్గురు అంబానీ వారసులు పాల్గొంటున్నారు. వారు రిలయన్స్ కీలక అనుబంధ సంస్థల బోర్డులలో కూడా సేవలందిస్తున్నారు.
 
ఇకపోతే.. డైరెక్టర్ల బోర్డు కూడా నీతా అంబానీ రాజీనామాను ఆమోదించింది. అయితే ఆమె అన్ని బోర్డు సమావేశాలకు శాశ్వత ఆహ్వానితురాలిగా హాజరవుతూనే ఉంటారు. తద్వారా కంపెనీ ఆమె సలహా ద్వారా ప్రయోజనం పొందడం కొనసాగిస్తుందని సంస్థ  ఓ ప్రకటనలో తెలిపింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Bhagavanth Kesari: జాతీయ చలనచిత్ర పురస్కార విజేతలకు అభినందనలు-పవన్ కళ్యాణ్

మదరాసి నుంచి శివకార్తికేయన్ లవ్ ఫెయిల్యూర్ యాంథమ్

మిత్ర మండలి నుంచి రెండవ గీతం స్వేచ్ఛ స్టాండు విడుదల

భగవత్ కేసరి , 12th ఫెయిల్ ఉత్తమ చిత్రం; షారుఖ్ ఖాన్, విక్రాంత్ మాస్సే ఉత్తమ నటుడి అవార్డు

జాతీయ చలన చిత్ర అవార్డులు - ఉత్తమ చిత్రంగా 'భగవంత్ కేసరి'

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

తర్వాతి కథనం
Show comments