Webdunia - Bharat's app for daily news and videos

Install App

రిలయన్స్ ఇండస్ట్రీస్ డైరక్టర్స్ బోర్డు నుంచి వైదొలగిన నీతా అంబానీ

Webdunia
సోమవారం, 28 ఆగస్టు 2023 (14:54 IST)
పారిశ్రామికవేత్త ముఖేష్ అంబానీ భార్య నీతా అంబానీ రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ డైరెక్టర్ల బోర్డు నుండి వైదొలిగారు. వారి స్థానంలో వారి పిల్లలు ఇషా, ఆకాష్, అనంత్‌లకు అవకాశం కల్పించారు. ఇషా అంబానీ, ఆకాష్ అంబానీ, అనంత్ అంబానీ ఆయిల్-టు-రిటైల్ సమ్మేళనానికి నాన్-ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లుగా నియమితులయ్యారు.
 
డైరెక్టర్ల బోర్డు వారి నియామకాన్ని సిఫార్సు చేసింది. దాని వాటాదారుల ఆమోదం పెండింగ్‌లో ఉంది. రిటైల్, డిజిటల్ సర్వీసెస్, ఎనర్జీ, మెటీరియల్స్ వ్యాపారాలతో సహా గత కొన్ని సంవత్సరాలుగా రిలయన్స్ కీలక వ్యాపారాలలో ముగ్గురు అంబానీ వారసులు పాల్గొంటున్నారు. వారు రిలయన్స్ కీలక అనుబంధ సంస్థల బోర్డులలో కూడా సేవలందిస్తున్నారు.
 
ఇకపోతే.. డైరెక్టర్ల బోర్డు కూడా నీతా అంబానీ రాజీనామాను ఆమోదించింది. అయితే ఆమె అన్ని బోర్డు సమావేశాలకు శాశ్వత ఆహ్వానితురాలిగా హాజరవుతూనే ఉంటారు. తద్వారా కంపెనీ ఆమె సలహా ద్వారా ప్రయోజనం పొందడం కొనసాగిస్తుందని సంస్థ  ఓ ప్రకటనలో తెలిపింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సీఎం పెళ్లాం సమాజానికి మంచి చేయాలనుకుంటే ఏమైంది ?

రెండు మతాల మధ్య చిచ్చు పెట్టిన గొర్రె కథతో గొర్రె పురాణం ట్రైలర్

ఫ్యామిలీ ఆడియెన్స్ ను దృష్టిలో పెట్టుకుని చంద్రహాస్ తో రామ్ నగర్ బన్నీ తీసా : ప్రభాకర్

దుబాయ్‌లో సుబ్రహ్మణ్య- బియాండ్ ఇమాజినేషన్ చిత్రం గ్లింప్స్ రిలీజ్

కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టిన మేఘా ఆకాశ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆరోగ్యానికి 5 తులసి ఆకులు, ఏం చేయాలి?

చికాగోలో నాట్స్ హైవే దత్తత కార్యక్రమం

బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఎక్స్‌క్లూజివ్ ఐవేర్ కలెక్షన్‌

ప్రతిరోజూ బాదం పప్పును తింటే ప్రయోజనం ఏంటి?

ప్రతిరోజూ ఉదయాన్నే ఉసిరి తింటే..!

తర్వాతి కథనం
Show comments