Webdunia - Bharat's app for daily news and videos

Install App

మ్యాగీ నూడుల్స్‌ను మళ్లీ భారత్‌లో ప్రవేశపెట్టనున్న నెస్లీ? ఎలాగంటే?

Webdunia
శుక్రవారం, 24 జులై 2015 (19:23 IST)
మ్యాగీ నూడుల్స్‌ను మళ్లీ భారత్‌లో ప్రవేశపెట్టేందుకు నెస్లే రంగం సిద్ధం చేసుకుంటోంది. మ్యాగీ నూడుల్స్‌కు భారత్‌లో కష్టకాలం ఎదురైన నేపథ్యంలో నెస్లే ఇండియా నష్ట నివారణ చర్యలకు ఉపక్రమించింది. ఇందులో భాగంగా నెస్లే తన ఇండియా విభాగానికి ఎండీగా ఓ భారతీయుడిని నియమించింది.

నెస్లే ఇండియా ఎండీగా వ్యవహరిస్తున్న ఎటియన్నే బెన్నెట్ స్థానంలో సురేష్ నారాయణన్‌ను నియమించినట్లు నెస్లే ఇండియా కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది.  
 
మ్యాగీపై నిషేధం విషయంలో ఎఫ్ఎస్ఎస్ఏఐ ఎదుట తమ వాదనలు వినిపించేందుకు అవకాశం దక్కలేదని నెస్లే ఇండియా భావిస్తోంది. ఈ విషయంలో నారాయణన్ సమర్థంగా వ్యవహరిస్తారని కంపెనీ వర్గాలు విశ్వసిస్తున్నాయి.

అందుకే, నెస్లే ఫిలిప్పీన్స్‌కు చైర్మన్ అండ్ సీఈవోగా ఉన్న నారాయణన్‌ను భారత్‌కు తీసుకువస్తున్నట్లు తెలిపారు. కాగా, బెన్నెట్‌ను స్విట్జర్లాండ్‌లోని సంస్థ ప్రధాన కార్యాలయానికి బదిలీ చేశారు. ఈయన ఆగస్టు ఒకటో తేదీ నుంచి స్విజ్ ప్రధాన కార్యాలయంలో బాధ్యతలు నిర్వర్తిస్తారని సమాచారం.

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

Show comments