Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రధాని మోడీ పాలనలో పెరుగుదల : బిఫోర్ మోడీ.. ఆఫ్టర్ మోడీ

దేశ ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ బాధ్యతలు చేపట్టిన తర్వాత తనదైనశైలిలో పాలన చేస్తూ దూసుకెళుతున్నారు. ముఖ్యంగా అనేక కీలక, కఠిన నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగిపోతున్నారు. ఈ కఠిన నిర్ణయాల వల్ల సాధారణ ప్రజ

Webdunia
మంగళవారం, 31 జనవరి 2017 (17:13 IST)
దేశ ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ బాధ్యతలు చేపట్టిన తర్వాత తనదైనశైలిలో పాలన చేస్తూ దూసుకెళుతున్నారు. ముఖ్యంగా అనేక కీలక, కఠిన నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగిపోతున్నారు. ఈ కఠిన నిర్ణయాల వల్ల సాధారణ ప్రజలు అష్టకష్టాలు పడుతున్నా ఆయన ఏమాత్రం వెనుకంజ వేయడం లేదు. ఈ నేపథ్యంలో ప్రధాని మోడీ పాలనకు ముందు.. మోడీ పాలన తర్వాత కొన్ని రంగాల్లో ధరల పెరుగుదలను పరిశీలిస్తే... 
 
మోడీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టక ముందు రైల్వే ఫ్లాట్‌ఫాం టిక్కెట్ ధర రూ.3గా ఉంటే ఇపుడది రూ.10కి చేరుకుంది. మొబైల్ నెట్ ప్యాక్ రూ.98గా ఉంటే ఇపుడు కనీస ధర రూ.246గా అయింది. కేజీ పప్పు దినుసుల ధర రూ.70గా ఉంటే మోడీ పాలనలో రూ.150కు చేరుకుంది. సేవా పన్ను (సర్వీస్ ట్యాక్స్) 12.36 శాతంగా ఉంటే ఇపుడది 14.5 శాతానికి పెంచారు. 
 
ఎక్సైజ్ డ్యూటీని 10 శాతంగా ఉంటే మోడీ ప్రభుత్వం 12.36 శాతానికి పెంచింది. ముఖ్యంగా.. అంతర్జాతీయ మార్కెట్‌లో డాలరుతో రూపాయి మారకం విలువ భారీగా పెరిగింది. అంటే రూపాయి విలుప భారీగా పతనమైంది. మోడీ పాలనకు ముందు ఒక డాలరుతో రూపాయి మారకం విలువ రూ.58.50గా ఉంటే.. ప్రస్తుతం రూ.68.50గా ఉంది. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'దండోరా' కోసం వేశ్యగా మారిన బిందు మాధవి

Kalyan Ram: ఆమె ఫారెస్ట్ బురదలో రెండుగంటలున్నారు : డైరెక్టర్ ప్రదీప్ చిలుకూరి

Bindu Madhavi: దండోరా మూవీలో వేశ్య పాత్రలో బిందు మాధవి ఎంట్రీ

Raviteja: ఎ.ఐ. టెక్నాలజీతో చక్రి గాత్రంతో మాస్ జాతరలో తు మేరా లవర్ సాంగ్ రిలీజ్

Nani: నా నుంచి యాక్షన్ అంటే ఇష్టపడేవారు హిట్ 3 చూడండి : నాని

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

తర్వాతి కథనం
Show comments