Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉప రాష్ట్రపతి చేతుల మీదుగా రూ. 125కొత్త నాణెం..

ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు చేతులు మీదుగా జూన్ 29 (శుక్రవారం) కొత్త రూ.125 నాణెం విడుదల కానుంది. గణాంకాల నిపుణుడు పీవీ మహాలనోబిస్ 125వ జయంతి సందర్భంగా ఈ నాణేన్ని విడుదల చేయనున్నారు.

Webdunia
గురువారం, 28 జూన్ 2018 (12:33 IST)
ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు చేతులు మీదుగా జూన్ 29 (శుక్రవారం) కొత్త రూ.125 నాణెం విడుదల కానుంది. గణాంకాల నిపుణుడు పీవీ మహాలనోబిస్ 125వ జయంతి సందర్భంగా ఈ నాణేన్ని విడుదల చేయనున్నారు. 
 
మహాలనోబిస్‌ జయంతినే కేంద్రం, గణాంకాల దినోత్సవంగా నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రతేడాది దేశవ్యాప్తంగా నిర్వహించే ప్రత్యేక రోజుల కేటగిరిలో జూన్‌ 29ను గణాంకాల దినోత్సవంగా నిర్వహించాలని ప్రభుత్వం 2007లో నిర్ణయించింది. 
 
సామాజిక-ఆర్థిక ప్రణాళికల్లో, పాలసీ రూపకల్పనలో గణాంకాలు కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. ఇంకా గణాంకాలపై ప్రజలకు అవగాహన కల్పించే రీతిలో జూన్‌ 29న కోల్‌కతాలో గణాంకాల దినోత్సవాన్ని ఇండియన్‌ స్టాటిస్టికల్‌ ఇన్‌ స్టిట్యూట్‌ (ఐఎన్ఐ), స్టాటిస్టిక్స్‌ అండ్‌ ప్రొగ్రామ్‌ ఇంప్లిమెంటేషన్‌ మంత్రిత్వ శాఖ నిర్వహించనుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Harihara Veeramallu: పారితోషికం మొత్తం తిరిగి ఇచ్చేసిన ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్?!!

షూటింగులకు వాడే డ్రోన్లతో కూల్చివేశారు - ఆర్జీవీ

34 మంది పిల్లలకు తల్లి అయిన ప్రీతి జింటా

Kingdom: మీ కింగ్ డమ్ 30 రోజుల్లో వచ్చేస్తున్నాడు సిద్ధంకండి : విజయ్ దేవరకొండ

Bunny Vas: బన్నీ వాస్ చిత్రం మ్యాడ్ నెస్ ముసుగు వ్యక్తుల కథేమిటి?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments