Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారీగా పెరిగిన ఎల్పీజీ ధర.. నవంబర్ 1 నుంచి రూ.100 పెంపు

Webdunia
బుధవారం, 1 నవంబరు 2023 (16:07 IST)
ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు వినియోగదారులకు షాక్ ఇచ్చాయి. బుధవారం ఎల్పీజీ సిలిండర్ ధర భారీగా పెరిగింది. సిలిండర్ ధరను వంద రూపాయలు పెంచుతూ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. 
 
పెరిగిన ధర నవంబర్ 1 నుంచి అమల్లోకి రానుంది. గత రెండు నెలల్లో కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ ధర పెంచడం ఇది రెండోసారి. ప్రస్తుతం గృహావసరాలకు వినియోగించే ఎల్‌పీజీ సిలిండర్‌కు మినహాయింపు ఇచ్చారు. 
 
తాజా ధరల పెంపు తర్వాత ఢిల్లీలో 19 కిలోల కమర్షియల్ సిలిండర్ ధర 1,833కి చేరనుంది. ఇతర ప్రధాన నగరాల విషయానికొస్తే, కోల్‌కతాలో 19 కిలోల వాణిజ్య సిలిండర్ ధర రూ. 1,943, ముంబై రూ.1,785, చెన్నై రూ. 1,999.50, బెంగళూరులో రూ.1,914.50గా వుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దండోరాలో శివాజీ.. 25రోజుల పాటు కంటిన్యూగా షూటింగ్

యాక్షన్ ఎక్కువగా వున్న గుడ్ బ్యాడ్ అగ్లీ అజిత్ కుమార్ కు రాణిస్తుందా !

మెడికల్ యాక్షన్ మిస్టరీ గా అశ్విన్ బాబు హీరోగా వచ్చినవాడు గౌతమ్

ఓపికతో ప్రయత్నాలు చేయండి.. అవకాశాలు వస్తాయి : హీరోయిన్ వైష్ణవి

ది ట్రయల్: షాడో డిఈబిటి — గ్రిప్పింగ్ ప్రీక్వెల్ కాన్సెప్ట్ పోస్టర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైదరాబాద్‌లోని బంజారా హిల్స్‌లో ది బేర్ హౌస్ స్టోర్ ప్రారంభం

చికెన్, మటన్ కంటే ఇందులో ప్రోటీన్లు ఎక్కువ? శాకాహారులకు బెస్ట్ ఫుడ్ ఇదే

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

తర్వాతి కథనం
Show comments