Webdunia - Bharat's app for daily news and videos

Install App

సామాన్యులపై గుదిబండ.. మళ్లీ పెరగనున్న సిలిండర్ ధరలు

Webdunia
శనివారం, 7 మే 2022 (10:45 IST)
సామాన్యులకు షాకింగ్ న్యూస్. పెట్రోల్, డీజిల్ ధరల పెంపుతో ఇప్పటికే ఇబ్బందిపడుతున్న ప్రజలకు ఇది షాకిచ్చే న్యూస్. గ్యాస్ సిలిండర్ ధరలు మళ్లీ పెరగనున్నాయి. 
 
ఈ సంవత్సరం జనవరి నుండి చూసుకున్నట్టయితే గ్యాస్ సిలిండర్ ధర మొత్తం రూ.200 పైగా పెరిగింది. తాజాగా గృహ వినియోగ గ్యాస్ సిలిండర్ ధర ఏకంగా 50 రూపాయలు పెంచేశాయి చమురు కంపెనీలు. 
 
తాజాగా పెరిగిన ధరలతో గ్యాస్ సిలిండర్ ధర ఏకంగా 1052 రూపాయలకు చేరింది. పెరిగిన ధరలు ఇప్పటికే అమలు లోకి వచ్చాయి. 
 
ఇప్పటికే పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలు, పెట్రోల్, డీజిల్ ధరలతో సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇలాంటి తరుణంలో ఎల్‌పీసీ సిలిండర్ ధరలు పెంచడం సామాన్యులపై మరో భారం మోపినట్లయింది. 
 
చివరిసారిగా, ఈ ఏడాది మార్చి 22న ఆయిల్ కంపెనీలు గృహావసరాలకు వినియోగించే సిలిండర్ ధరను రూ.50 మేర పెంచాయి. దాదాపు నెలన్నర రోజుల తర్వాత మరోసారి ధరలను పెంచాయి

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Trivikram: వెంకటేష్-త్రివిక్రమ్ కలయికలో చిత్రానికి మొదటి అడుగు పడింది

Shwetha Menon: AMMA ప్రెసిడెంట్‌గా తొలి మహిళా నటిగా రికార్డ్

Viswant: భావనను వివాహం చేసుకున్న హీరో విశ్వంత్ దుడ్డుంపూడి

Venkatesh: విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ సినిమా మొదలు

ఇండస్ట్రీలో ఎవరి కుంపటి వారిదే : అల్లు అరవింద్ సంచలన వ్యాఖ్యలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

బత్తాయి రసం వర్షాకాలంలో తాగితే.. సీజనల్ వ్యాధులు దూరం

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

సత్తెనపల్లి మొల్లమాంబ వృద్ధాశ్రమంలో నాట్స్ అన్నదానం

తర్వాతి కథనం
Show comments