Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రపంచంలోని సగం సంపద అంతా ఆ ఎనిమిది మంది వద్దే : ఆక్స్ పామ్

ప్రపంచంలోని మొత్తం సంపదలో దాదాపు సగం సంపద కేవలం ఎనిమిది మంది వద్దే ఉంది. ప్రపంచ ఆర్థిక సదస్సు సోమవారం నుంచి దావోస్‌లో జరుగనుంది. ఈ సందర్భంగా 'ఆక్స్ ఫామ్' సంస్థ ఓ సర్వే నిర్వహించి, ఆ వివరాలను వెల్లడించ

Webdunia
సోమవారం, 16 జనవరి 2017 (10:41 IST)
ప్రపంచంలోని మొత్తం సంపదలో దాదాపు సగం సంపద కేవలం ఎనిమిది మంది వద్దే ఉంది. ప్రపంచ ఆర్థిక సదస్సు సోమవారం నుంచి దావోస్‌లో జరుగనుంది. ఈ సందర్భంగా 'ఆక్స్ ఫామ్' సంస్థ ఓ సర్వే నిర్వహించి, ఆ వివరాలను వెల్లడించింది. గత సంవత్సరంలో ధనికులకు, పేదలకు మధ్య ఉన్న వ్యత్యాసం మరింతగా పెరిగిందని ఈ సర్వేలో వెల్లడైంది. చైనా, భారత్‌ల నుంచి అందిన గణాంకాలను క్రోఢీకరించిన తర్వాత, సగం మంది వద్ద ఉన్న ఆస్తుల విలువ కరిగినట్టు వెల్లడించింది.
 
ప్రపంచంలోని సంపదంతా గత 2010 సంవత్సరంలో 43 మంది బిలియనీర్ల వద్ద ఉండగా, ఇప్పుడది ఎనిమిది మందికే పరిమితమైందని తెలిపింది. వారిలో మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్, ఇండిటెక్స్ ఫౌండర్ అమానికో ఓర్టెగా, వెటరన్ ఇన్వెస్టర్ వారెన్ బఫెట్, మెక్సికోకు చెందిన కార్లోస్ స్లిమ్, అమేజాన్ బాస్ జెఫ్ బెజోస్, ఫేస్ బుక్ అధిపతి మార్క్ జుకర్ బర్గ్, ఒరాకిల్‌కు చెందిన లారీ ఎల్లిసన్, మాజీ న్యూయార్క్ మేయర్ మైఖేల్ బ్లూమ్ బర్గ్‌లు ఉన్నారని తెలిపారు.

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

ఫిలింఛాబర్ వర్సెస్ ఎగ్జిబిటర్లు - థియేటర్ల మూసివేతపై ఎవరిదారి వారిదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments