Webdunia - Bharat's app for daily news and videos

Install App

‘ఇప్పుడు కొనుక్కోండి-తర్వాత చెల్లించండి’.. ఐఆర్‌సీటీసీ కొత్త విధానం

భారతీయ రైల్వే కేటరింగ్‌, పర్యాటక సంస్థ (ఐఆర్‌సీటీసీ) త్వరలోనే రైల్వే టిక్కెట్ల బుకింగ్‌కు సంబంధించి సరికొత్త వెసులుబాటును ప్రజలకు కల్పించనుంది. ‘‘ఇప్పుడు కొనుక్కోండి-తర్వాత చెల్లించండి’(బై నౌ-పే లేటర్

Webdunia
బుధవారం, 31 మే 2017 (10:22 IST)
భారతీయ రైల్వే కేటరింగ్‌, పర్యాటక సంస్థ (ఐఆర్‌సీటీసీ) త్వరలోనే రైల్వే టిక్కెట్ల బుకింగ్‌కు సంబంధించి సరికొత్త వెసులుబాటును ప్రజలకు కల్పించనుంది. ‘‘ఇప్పుడు కొనుక్కోండి-తర్వాత చెల్లించండి’(బై నౌ-పే లేటర్‌) అంటూ సులువుగా రైలు టిక్కెట్లు కొనుక్కునే వసతిని అందుబాటులోకి ప్రవేశపెట్టనుంది. 
 
ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌లో ముందుగా రైల్వే టిక్కెట్లు రిజర్వు చేసుకోవచ్చు. డబ్బును 14 రోజుల్లోగా చెల్లించుకోవచ్చు. ముంబైకి చెందిన ‘ఈ-పే లేటర్‌’ భాగస్వామ్యంతో ఈ వసతిని ప్రజలకు చేరువ చేయనుంది. అయితే, ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌ ద్వారా రైలు టిక్కెట్లను బుక్‌ చేసుకునేవారు ముందుగా తమ ‘ఆధార్‌’, ‘పాన్‌’ కార్డు నంబరు వంటి మౌలిక వివరాలను సమర్పించాలి. ఆ తర్వాత ఈ కొత్త విధానానికి ఆ వెబ్‌సైట్ అనుమతి లభిస్తుంది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అడివి శేష్ పాన్-ఇండియన్ థ్రిల్లర్ డకాయిట్ ఫైర్ థీమ్ రిలీజ్

దేవిక అండ్ డానీ వంటి వెబ్ సిరీస్ చేయ‌టం నా అదృష్టం : హీరోయిన్ రీతూవ‌ర్మ‌

పవన్ కళ్యాణ్ "హరిహర వీరమల్లు" చిత్రం మళ్లీ వాయిదానా?

Tarun Bhaskar: నాన్న కి కో వస్తే కామన్ గా తిట్టే పదం బద్మాష్ : తరుణ్ భాస్కర్

Rana: నాయుడు కుటుంబం ఏ ప‌నిని అసంపూర్తిగా చేయ‌దు అనేదే రానా నాయుడు సీజ‌న్‌2

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments