Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉత్తరాది పుణ్యక్షేత్రాలను కలిపే తీర్థయాత్ర-ఐఆర్సీసీటీ టూరిస్ట్ రైలు ప్రకటన

సెల్వి
శుక్రవారం, 11 ఏప్రియల్ 2025 (11:52 IST)
ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్సీసీటీ) భారత్ గౌరవ్ టూరిస్ట్ రైలును ప్రకటించింది హరిద్వార్-రుషికేశ్-వైష్ణోదేవి-అమృత్‌సర్-ఆనంద్పూర్ యాత్ర కోసం ఈ రైలు ఏప్రిల్ 23న విజయవాడ నుండి ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని ప్రధాన స్టేషన్లను కవర్ చేస్తుంది.
 
ఈ రైలు హర్-కీ-పౌరి, రామ్ జాలా, లక్ష్మణ్ జాలా, ఆనంద్ సాహిబ్ గురుద్వారా, నైనా దేవి ఆలయం, గోల్డెన్ టెంపుల్, వాఘా సరిహద్దు, మాతా వైష్ణో దేవి ఆలయం వద్ద మానసా దేవి ఆలయం, గంగా-హారతీని కవర్ చేస్తుంది. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలోని వివిధ ఎన్‌రోల్ స్టేషన్లలో బోర్డింగ్, డీ-బోర్డింగ్ సౌకర్యం ఉంటుందని రైల్వే అధికారులు తెలిపారు.
 
ఈ యాత్ర తొమ్మిది రాత్రులు, 10 పగళ్లలో కవర్ చేయబడుతుంది. ఇంకా ప్రయాణం, వసతి, క్యాటరింగ్, రైలులో భద్రత, అన్ని కోచ్‌లలో పబ్లిక్ అనౌన్స్‌మెంట్ సౌకర్యం, ప్రయాణ బీమా, సహాయం కోసం ఐఆర్సీసీటీ టూర్ మేనేజర్లను కలిగి ఉంటుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అఖండ 2: తాండవం సంగీతం తగతగ తాండవంలా వుంటుందన్న థమన్

అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన సునీల్ నారంగ్

అఖండ 2 లోనూ డబుల్ రోల్ చేస్తున్న నందమూరి బాలకృష్ణ

8 వసంతాలు హార్ట్ టచ్చింగ్ సెకండ్ టీజర్ రిలీజ్

మై లవ్ వీడియో సాంగ్ కథలా వుందంటున్న చిత్ర యూనిట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments