Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారతీయ రైల్వే కీలక నిర్ణయం: బోగీలను అద్దెకు ఇస్తారట!

Webdunia
సోమవారం, 13 సెప్టెంబరు 2021 (21:23 IST)
భారతీయ రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. రైల్వే బోగీలను అద్దెకు ఇచ్చే వినూత్న ప్రాజెక్టును ప్రారంభించింది. ఆసక్తి గల ప్రైవేట్​ సంస్థలు లేదా వ్యక్తులు బోగీలను అద్దెకు తీసుకొని నిర్వహించుకునే అవకాశాన్ని కల్పిస్తోంది. ఈ కొత్త విధానంపై ఆసక్తిగల వారికి వారి అభిరుచికి తగ్గట్లు బోగీలను తీర్చిదిద్ది అద్దెకు ఇస్తారు. లేదంటే శాశ్వతంగానూ కొనుగోలు చేసే అవకాశం కల్పిస్తారు. 
 
బోగీ లీజు కాలపరిమితి అయిదేళ్ల పాటు ఉంటుంది. లీజు వ్యవధి పూర్తయిన తర్వాత దాన్ని జీవితకాలం వరకు పొడిగించుకోవచ్చు. రూట్లు, టారిఫ్​ నిర్ణయాధికారం మాత్రం అద్దెకు తీసుకున్న వారికే ఉంటుంది. ఈ బోగీలను సాంస్కృతిక, మతపరమైన, ఇతర పర్యాటక సర్క్యూట్ రైళ్లుగా నడపొచ్చని రైల్వేశాఖ తెలిపింది. తద్వారా రైలు ఆధారిత పర్యాటకాన్ని మరింత విస్తరించవచ్చని అభిప్రాయపడింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nara Lokesh: పవన్ కల్యాణ్ అన్న స్వాగ్ నాకు చాలా ఇష్టం: నారా లోకేష్

Pawan: సత్యానంద్ నుంచి ధైర్యాన్ని, జీవిత పాఠాలను నేర్చుకున్నా : పవన్ కళ్యాణ్

నా పేరు పవన్... అన్ని చోట్లా ఉంటా... వాళ్లకు వాతలు పెడతా : పవన్ కళ్యాణ్

షూటింగ్ లో అడివి శేష్, మృణాల్ ఠాకూర్ కు స్వల్పగాయాలు !

అర్జున్ రెడ్డి తర్వాత విజయ్ దేవరకొండ సరైన సినిమా లేదు: నిర్మాత నాగవంశీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

Monsoon: వర్షాకాలం.. గ్లాసుడు గోరువెచ్చని నీరు బెస్ట్.. సలాడ్స్, చల్లని పానీయాలు వద్దు

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

తర్వాతి కథనం
Show comments