Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రత్యేక రైళ్లపై రైల్వే శాఖ కసరత్తు.. ఒక్కో రైలులో...

Webdunia
గురువారం, 30 ఏప్రియల్ 2020 (13:31 IST)
కరోనా వైరస్‌ వ్యాప్తిని అడ్డుకునేందుకు దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ అమలు చేస్తున్నారు. ఈ కారణంగా ప్రజా రవాణా బంద్ అయింది. రైల్వే శాఖ కూడా దేశ వ్యాప్తంగా రైళ్ల రాకపోకలను నిలిపివేసింది. అయితే, రెండో దశ లాక్‌డౌన్ మే 3వ తేదీతో ముగియనుంది. దీంతో ప్రత్యేక రైళ్లను నడిపేందుకు రైల్వే శాఖ కసరత్తులు ప్రారంభించింది. 
 
వివిధ రాష్ట్రాల్లో చిక్కుకున్న వలస కూలీలు, విద్యార్థుల కోసం ప్రత్యేక రైళ్లను నడపాలని అనేక రాష్ట్రాలు కోరుతున్నాయి. దీంతో రైల్వేశాఖ ఓ యాక్షన్ ప్లాన్‌ను తయారు చేసింది. ఇందులోభాగంగా, ప్రతి రోజూ 400 ప్రత్యేక రైళ్లను నడపాలని భావిస్తోంది. ఈ రైళ్లలో సామాజిక భౌతిక దూరాన్ని పాటిస్తూనే, ప్రతి రైలులో కేవలం 1000 మంది ప్రయాణికులు మాత్రమే ప్రయాణించేలా చర్యలు తీసుకోనుంది. 

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments