Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రత్యేక రైళ్లపై రైల్వే శాఖ కసరత్తు.. ఒక్కో రైలులో...

Webdunia
గురువారం, 30 ఏప్రియల్ 2020 (13:31 IST)
కరోనా వైరస్‌ వ్యాప్తిని అడ్డుకునేందుకు దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ అమలు చేస్తున్నారు. ఈ కారణంగా ప్రజా రవాణా బంద్ అయింది. రైల్వే శాఖ కూడా దేశ వ్యాప్తంగా రైళ్ల రాకపోకలను నిలిపివేసింది. అయితే, రెండో దశ లాక్‌డౌన్ మే 3వ తేదీతో ముగియనుంది. దీంతో ప్రత్యేక రైళ్లను నడిపేందుకు రైల్వే శాఖ కసరత్తులు ప్రారంభించింది. 
 
వివిధ రాష్ట్రాల్లో చిక్కుకున్న వలస కూలీలు, విద్యార్థుల కోసం ప్రత్యేక రైళ్లను నడపాలని అనేక రాష్ట్రాలు కోరుతున్నాయి. దీంతో రైల్వేశాఖ ఓ యాక్షన్ ప్లాన్‌ను తయారు చేసింది. ఇందులోభాగంగా, ప్రతి రోజూ 400 ప్రత్యేక రైళ్లను నడపాలని భావిస్తోంది. ఈ రైళ్లలో సామాజిక భౌతిక దూరాన్ని పాటిస్తూనే, ప్రతి రైలులో కేవలం 1000 మంది ప్రయాణికులు మాత్రమే ప్రయాణించేలా చర్యలు తీసుకోనుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pavitra Lokesh: నరేష్- పవిత్రకు స్వీట్లు ఇచ్చిన మహిళ.. పవిత్రకు ఆ ఇద్దరంటే చాలా ఇష్టమట

Trisha: థగ్ లైఫ్ నుండి త్రిష పాడిన షుగర్ బేబీ సాంగ్ విడుదల

ఒక బృందావనం ఫీల్‌గుడ్‌ అనుభూతి కలుగుతుంది: హీరో నారా రోహిత్‌

మోహన్ లాల్ పుట్టినరోజు సందర్భంగా కన్నప్ప స్పెషల్ గ్లింప్స్

Akanksha : షూటింగ్ చేస్తున్నప్పుడు నా తండ్రి గుర్తుకు వచ్చారు : హీరోయిన్ ఆకాంక్ష సింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

తర్వాతి కథనం
Show comments