Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముకేశ్ అంబానీని వెనక్కి నెట్టిన అదానీ.. నెం.1న రిచెస్ట్ పర్సన్‌గా..?

Webdunia
శుక్రవారం, 4 ఫిబ్రవరి 2022 (23:06 IST)
ప్రముఖ భారత పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీకి అపర కుబేరుడు అనే పేరుంది. తాజాగా 90.1 బిలియన్ డాలర్ల సంపదతో ఆసియాలోనే నెంబర్ వన్ రిచెస్ట్ పర్సన్‌గా నిలిచారు. 
 
ఈ మేరకు ఫోర్బ్స్ పత్రిక వివరాలు వెల్లడించింది. అంతే కాకుండా ప్రపంచంలోని అత్యంత ధనవంతుల జాబితాల్లో పదో స్థానానికి చేరారని తెలిపింది. దీంతో రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ, మార్క్ జుకర్ బర్గ్‌ను అదానీ అధిగమించారు. 
 
అదానీ గ్రూప్‌‌కు పవర్ జనరేషన్ ట్రాన్స్‌మిషన్, ఎడిబుల్ ఆయిల్, రియల్ ఎస్టేట్, బొగ్గు వ్యాపారాలు ఉన్నాయి. దేశంలో అదానీ గ్రూప్‌కు ఆరు లిస్టెడ్ కంపెనీలు ఉన్నాయి. ఈ కారణాలతో ఏప్రిల్ 2021లో $50.5 బిలియన్లు ఉన్న సంపద ప్రస్తుతం రెట్టింపు అయ్యింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మే 23వ తేదీ నుంచి థియేటర్లకు "వైభవం"

ఫ్లాష్..ష్లాష్... అఖండ 2లో చైల్డ్ ఆర్టిస్టుగా హర్షాలి మల్హోత్రా !

సౌదీ అరేబియాలో ఘనంగా ఎన్టీఆర్‌ సినీ వజ్రోత్సవ వేడుకలు

గాయాలు, చేతిలో మంగళసూత్రం పట్టుకున్న ప్రదీప్ రంగనాథన్.. డ్యూడ్ ఫస్ట్ లుక్

యశ్వంత్ చిత్రం కథకళి ప్రారంభం చేయడం ఆనందంగా వుంది: నిహారిక

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Moringa Soup: మునగాకు సూప్ తాగితే మహిళలకు ఎంత మేలో తెలుసా?

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

తర్వాతి కథనం
Show comments