సోషల్ సెక్యూరిటీ స్కీం శాచురేషన్ క్యాంపెయిన్ నిర్వహించిన ఇండియన్ బ్యాంక్

Webdunia
శనివారం, 1 జులై 2023 (21:22 IST)
భారత ప్రభుత్వ సోషల్ సెక్యూరిటీ స్కీం శాచురేషన్ కార్యక్రమం క్రింద వణుకూరు గ్రామంలో PMJJBY, PMSBY కోసం ఇండియన్ బ్యాంక్ గ్రామ పంచాయతీ స్థాయి శాచురేషన్ క్యాంపెయిన్ నిర్వహించింది. ఇందులో 7000 కంటే ఎక్కువ మంది నమోదు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో   PMJJBY హక్కుదారులకు ఒక్కొక్కరికి రూ.2 లక్షలు చెక్కులను కూడా అందజేశారు.
 
ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాల కోసం విజయవాడలో మెగా SHG ఔట్ రీచ్ క్యాంపును సైతం బ్యాంక్ నిర్వహించింది, ఇందులో 3844 స్వయం సహాయక బృందాలు రూ. 500 కోట్లు ఆర్ధిక సహకారాన్ని అందుకున్నాయి. అదనంగా RAM (రిటైల్, అగ్రి మరియు MSME) విభాగంలో రుణగ్రహీతలకు రూ. 350 కోట్లు ఋణాలు మంజూరు చేయబడ్డాయి.
 
ఈ రెండు కార్యక్రమాలకు ఇండియన్ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, శ్రీ మహేష్ కుమార్ బజాజ్ అధ్యక్షత వహించగా ఫీల్డ్ జనరల్ మేనేజర్, హైదరాబాద్, శ్రీ. గణేశరామన్ ఎ, జనరల్ మేనేజర్ (RBD), కార్పొరేట్ ఆఫీస్, శ్రీ మణి సుబ్రమణియన్, విజయవాడ జోనల్ మేనేజర్, శ్రీ వీవీఆర్కే సుబ్రహ్మణ్యం, అమరావతి జోనల్ మేనేజర్ శ్రీ డి.సూర్యనారాయణ మూర్తితో పాటు ఇండియన్ బ్యాంక్ సీనియర్ అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Akhil Raj: అఖిల్ రాజ్ హీరోగా సతీష్ గోగాడ దర్శకత్వంలో అర్జునుడి గీతోపదేశం

Raashi Singh: త్రీ రోజెస్ సీజన్ 2 నుంచి లైఫ్ ఈజ్ ఎ గేమ్.. లిరికల్ సాంగ్

Suresh Babu: ఎమోసనల్‌ డ్రామా పతంగ్‌ చిత్రం : సురేష్‌బాబు

Anita Chowdhury: అంబాసిడర్ కారులో పదిమంది కుక్కేవారు : అనితా చౌదరి

మంచి ప్రేమ కథతో వస్తున్న లవ్ డేస్ పెద్ద విజయం సాధించాలి : సముద్ర

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలిఫోర్నియా బాదంతో రెండు సూపర్‌ఫుడ్ రెసిపీలతో శీతాకాలపు ఆరోగ్యం ప్రారంభం

సీతాఫలం పండును ఎవరు తినకూడదు... తింటే విషం తీసుకున్నట్టే?

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Mint For Weight Loss: మహిళలు ఈజీగా బరువు తగ్గాలంటే.. పుదీనాను ఇలా వాడాలట..

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

తర్వాతి కథనం
Show comments