Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉల్లి ధరలకు రెక్కలు.. ఎగుమతులపై కేంద్రం నిషేధం.. కారణం?

Webdunia
శుక్రవారం, 8 డిశెంబరు 2023 (13:49 IST)
దేశీయ మార్కెట్‌లో ఉల్లి ధరలు మళ్లీ పెరుగుతున్నాయి. గత కొద్ది రోజులుగా పెరుగుతున్న ఉల్లి ధరలు ఇప్పుడు పలు రాష్ట్రాల్లో హాఫ్ సెంచరీ (రూ.50) దాటాయి. రానున్న రోజుల్లో మరింత పెరిగే సూచనలు కనిపిస్తున్నాయని భావించిన కేంద్ర ప్రభుత్వం ఎట్టకేలకు కీలక నిర్ణయం తీసుకుంది. 
 
ఉల్లి ధరల పెరుగుదలను అదుపులో ఉంచేందుకు 2024 మార్చి 31 వరకు ఉల్లి ఎగుమతులను కేంద్ర ప్రభుత్వం నిషేధించింది. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ (DGFT) ఈ మేరకు నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ప్రజలకు తక్కువ ధరకే ఉల్లిని అందించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
 
ఈ నిషేధం డిసెంబర్ 8 నుండి అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. అయితే ఇప్పటికే ఎగుమతికి సిద్ధంగా ఉన్న ఉల్లిని ఎగుమతి చేయవచ్చని, కొత్త ఎగుమతి చేయలేమని డీజీఎఫ్‌టీ ప్రకటించింది.ఇతర దేశాల అభ్యర్థనలను భారత ప్రభుత్వం అనుమతిస్తే.. ఆయా దేశాలకే ఉల్లి ఎగుమతి చేసే అవకాశం ఉందని స్పష్టం చేసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

#TheyCallHimOG - షూటింగ్‌లతో పవన్ బిజీ బిజీ

రెండు భాగాలుగా మహేశ్ బాబు - రాజమౌళి యాక్షన్ అడ్వెంచర్ మూవీ?

తమన్నా భాటియాకు కష్టాలు- ఐదు గంటల పాటు ఈడీ విచారణ.. ఎందుకు? (video)

రాధికా ఆప్టే బేబీ బంప్ ఫోటోలు వైరల్

80 కిలోలు ఎత్తిన రకుల్ ప్రీత్ సింగ్, వెన్నెముకకు గాయం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే అల్లం నీటిని తాగితే బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు

వరల్డ్ ట్రామా డే : ట్రామా అంటే ఏమిటి? చరిత్ర - ప్రాముఖ్యత

మైగ్రేన్‌ను వదిలించుకోవడానికి సింపుల్ చిట్కాలు

ఏ సమస్యకు ఎలాంటి టీ తాగితే ప్రయోజనం?

గుంటూరు లోని ఒమేగా హాస్పిటల్‌లో నూతన కొలొస్టమి కేర్ క్లినిక్, పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ ప్రారంభం

తర్వాతి కథనం
Show comments