జీడీపీ చాలా వేగంగా పుంజుకున్నా లాభం లేదు.. ఇండియా వృద్ధి రేటు 10.1 శాతమే

Webdunia
బుధవారం, 31 మార్చి 2021 (13:04 IST)
గతేడాది మహమ్మారి కారణంగా భారీగా పతనమైన భారత జీడీపీ చాలా వేగంగా పుంజుకున్నా.. ఇంకా పూర్తిగా బయటపడలేదని వరల్డ్ బ్యాంక్ సౌత్ ఏషియా ఎకనమిక్ ఫోకస్ సౌత్ ఏషియా వ్యాక్సినేట్స్ రిపోర్ట్  వెల్లడించింది. మొత్తం దక్షిణాసియా ప్రాంతంలో 2021లో వృద్ధి రేటు 7.2 శాతంగా, 2022లో 4.4 శాతంగా ఉంటుందనీ ఈ రిపోర్ట్ అంచనా వేసింది. 
 
అలాగే వచ్చే ఏప్రిల్ 1 నుంచి ప్రారంభం కానున్న ఆర్థిక సంవత్సరంలో ఇండియా వృద్ధి రేటు 10.1 శాతంగా ఉండనుందని వరల్డ్ బ్యాంక్ సౌత్ ఏషియా ఎకనమిక్ ఫోకస్ సౌత్ ఏషియా వ్యాక్సినేట్స్ రిపోర్ట్ వెల్లడించింది.
 
అయితే ప్రస్తుతం కరోనా విషయంలో నెలకొన్న అనిశ్చితి, విధాన నిర్ణయాల కారణంగా వాస్తవిక జీడీపీ వృద్ధి రేటు 7.5 శాతం నుంచి 12.5 శాతం మధ్య ఉండే అవకాశం ఉందని వరల్డ్ బ్యాంక్ అంచనా వేసింది. 
 
ఇప్పుడున్న అసాధారణ పరిస్థితుల నేపథ్యంలో అంచనాల్లో ఈ భారీ వ్యత్యాసం సహజమేనని వరల్డ్ బ్యాంక్ సౌత్ ఏషియా ప్రాంత చీఫ్ ఎకనమిస్ట్ హన్స్ టిమ్మర్ అన్నారు. సాధారణ పరిస్థితుల్లో వేసే అంచనాలను ప్రస్తుత పరిస్థితుల్లో ఉపయోగించలేమని ఆయన చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కొండా సురేఖ క్షమాపణలు - కేసు విత్‌డ్రా చేసుకున్న హీరో నాగార్జున

'ది కేరళ స్టోరీ' తర్వాత చంపేందుకు ప్లాన్ చేశారు : ఆదా శర్మ

మగవాళ్లకు కూడా జీవితంలో ఒక్కసారైనా పీరియడ్స్ రావాలి... రష్మిక మందన్నా

పెళ్లికి కూడా ఎక్స్‌పైరీ డేట్ ఉంటుంది... కాజోల్

తోట తరణి సృజనాత్మక యువరతరానికి ఆదర్శం : పవన్ కళ్యాణ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

sesame seeds నువ్వులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

250 మిల్లీ లీటర్ల మంచినీటిలో మెంతి గింజలు నానబెట్టి తాగితే షుగర్ కంట్రోల్

ఇమామి లిమిటెడ్ వ్యూహాత్మక కేశ్ కింగ్ రీ బ్రాండింగ్

నీరసంగా వుంటుందా? ఇవి తింటే శక్తి వస్తుంది

క్యాలీఫ్లవర్‌ 8 ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments