Webdunia - Bharat's app for daily news and videos

Install App

వార్షిక బడ్జెట్ 2024 : విత్తమంత్రి కొత్త పన్ను విధానం ఇదే... ఆదా రూ.17500... ఎలా?

వరుణ్
మంగళవారం, 23 జులై 2024 (12:38 IST)
కేంద్ర మంత్రి నిర్మలా సీతారమన్ 2024-25 ఆర్థిక సంవత్సరం కోసం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో కొత్త పన్ను విధానాన్ని తీసుకొచ్చారు. ఈ పన్ను విధానం ద్వారా వేతన జీవికి రూ.17500 వరకు ఆదా కానుంది. 'స్టాండర్డ్ డిడక్షన్ రూ.50 వేల నుంచి రూ.75 వేలకు పెంచారు. కొత్త పన్ను విధానంలో చేసిన మార్పులను పరిశీలిస్తే, 
 
ఈ పన్ను విధానంలో మార్పులు చేసిన ఆర్థిక మంత్రి సున్నా నుంచి రూ.3 లక్షల వరకు పన్ను శాతం ఉండదు. అయితే, రూ.3-7 లక్షల వరకు 5 శాతం పన్నును, రూ.7-10 లక్షల వరకు 10 శాతం పన్ను, రూ.10-12 లక్షల వరకు 15 శాతం పన్ను, రూ.12- 15 లక్షల 20 శాతం శాతం పన్ను, రూ.15 లక్షల పైన 30 శాతం పన్ను మేరకు చెల్లించాల్సి ఉంటుంది. ఈ కొత్త విధానంలో రూ.17,500 పన్ను ఆదా అవుతుందని ఆమె పేర్కొన్నారు. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

NTR: ఎన్.టి.ఆర్., ప్రశాంత్ నీల్ చిత్రం డ్రాగన్ అప్ డేట్

Akhil: పుట్టేటప్పుడు పేరు ఉండదు. పోయేటప్పుడు ఊపిరి ఉండదు - అఖిల్.. లెనిన్ గ్లింప్స్

Prabhas: రాజాసాబ్ రిలీజ్ కోసం తిరుపతి, శ్రీకాళహస్తి ఆలయాలను దర్శించిన మారుతి

Vijayashanti : కళ్యాణ్ రామ్, విజయశాంతి పై ముచ్చటగా బంధాలే.. పాట చిత్రీకరణ

హీరోయిన్ శ్రీలీలతో డేటింగా? బాలీవుడ్ హీరో ఏమంటున్నారు!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉల్లిపాయ నూనె లేదా జ్యూస్ ఏది మంచిది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

హైదరాబాద్‌లోని బంజారా హిల్స్‌లో ది బేర్ హౌస్ స్టోర్ ప్రారంభం

తర్వాతి కథనం
Show comments