Webdunia - Bharat's app for daily news and videos

Install App

పన్ను చెల్లింపుదారులకు శుభవార్త.. డెడ్‌లైన్ పొడగింపు

Webdunia
మంగళవారం, 11 జనవరి 2022 (19:45 IST)
దేశంలోని ఆదాయపన్ను చెల్లింపుదారులకు కేంద్ర ప్రభుత్వం మరోమారు శుభవార్త చెప్పింది. తాజాగా ఐటీ రిటర్న్స్‌ దాఖలు తేదీని మరోమారు పొడగించింది. గతంలో డిసెంబరు 31వ తేదీ వరకు ఉన్న గడువును మార్చి నెల 15వ తేదీ వరకు పొడగిస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. 
 
కేంద్ర ప్రభుత్వం తాజాగా జారీచేసిన ఉత్తర్వుల ప్రకారం, 2022 మార్చి 15వ తేదీ వరకు 2021-22 సంవత్సరానికి సంబంధించి ఐటీ రిటర్న్స్‌ను ఫైల్ చేయొచ్చు. నిజానికి ఈ గడువు గత యేడాది డిసెంబరు 31వ తేదీతో ముగిసింది. కానీ, ఇపుడు దేశంలో నెలకొన్న కరోనా థర్డ్ వేవ్ పరిస్థితుల దృష్ట్యా ఈ గడువును మరోమారు పొడగించినట్టు పేర్కొంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పవన్ కళ్యాణ్ సినిమాకు టిక్కెట్ రేట్లు పెంచండి... ఏఎం రత్నం వినతి

హరిహరవీరమల్లు టికెట్ ధర ఆమోదం కోరుతూ ఛాంబర్ కి అభ్యర్థన

Ali: రాజేంద్రప్రసాద్ గారు సరదాగా మాట తూలారు : అలీ స్పందన

పెళ్లి పుస్తకం నుంచి షష్టిపూర్తి వరకు ఎవరికీ దక్కనిది నాకు దక్కింది: డా. రాజేంద్ర ప్రసాద్

సాయి కుమార్ నటించిన చౌకీదార్ నుంచి నాన్న.. పాట విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

Okra Water: బెండకాయలు నానబెట్టిన నీరు చాలు.. హెయిర్ ఫాల్‌కు గుడ్ బై.. ఎలా?

రోగనిరోధక శక్తిని సహజసిద్ధంగా పెంచడానికి మీ రోజువారీ ఆహారంలో చేర్చుకోవాల్సిన ఆహారాలు

తర్వాతి కథనం
Show comments