Webdunia - Bharat's app for daily news and videos

Install App

పన్ను చెల్లింపుదారులకు శుభవార్త....?

Webdunia
మంగళవారం, 24 ఆగస్టు 2021 (10:08 IST)
ఆదాయపన్ను చెల్లింపునకు గడువు తేదీని మరోమారు పొడగించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు కేంద్ర ప్రత్యక్ష పన్నుల విభాగం (సెంట్రల్ డైరెక్ట్ ట్యాక్సెస్ బోర్డు (సీబీడీటీ) నిర్ణయం తీసుకోనుందని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 
 
సాధారణంమగా ఆదాయన్న పన్ను రిటర్న్స్ దాఖలు చేయడానికి చివరి తేదీ సెప్టెంబర్ 30. అయితే ఈ సమయాన్ని పొడగించాలని పన్ను చెల్లింపు దారులు కోరుతున్నారు. 
 
దీనికి ప్రధాన కారణంగా www.incometax.gov.in పోర్టల్‌లో టెక్నీకల్ సమస్యలు ఉత్పన్నమయ్యాయి. దీంతో ఆర్థిక శాఖ సానుకూలంగా స్పందించింది. 
 
ఇన్‌కమ్ టాక్స్ డిపార్ట్‌మెంట్ ఈ ఫైలింగ్ పోర్టల్‌ను జూన్ 7న మొదలు పెట్టింది. ఐతే దీని ద్వారా సులువుగా, వేగంగా పన్ను చెల్లింపు చేయొచ్చని పేర్కొంది. అయితే ఈ పోర్టల్‌లో సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయి. ట్యాక్స్ ఫైల్ చెయ్యడానికి సమయం ఎక్కువ పట్టడంతో పాటు మరి కొన్ని సమస్యలు కూడా వస్తున్నాయి.
 
గత రెండు నెలలుగా ఈ పోర్టల్ పని చేస్తోందని కానీ అప్పటి నుంచే సమస్యలు మొదలవుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. ఈ సమస్యపై పోర్టల్‌ను అభివృద్ధి చేసిన ఇన్ఫోసిస్ కంపెనీ ఎండి, సీఈవోతో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడడడం జరిగింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాయల్ స్టాగ్ బూమ్ బాక్స్ మేబి, అర్మాన్ మలిక్, ఇక్కాలతో హిప్-హాప్

Megastar Chiranjeevi: సినీ కార్మికుల సమస్యలపై మెగాస్టార్ చిరంజీవి సంచలన ప్రకటన

దుల్కర్ సల్మాన్, భాగ్యశ్రీ బోర్సే ల కాంత నుంచి ఫస్ట్ సింగిల్

ఆది పినిశెట్టి, చైతన్య రావు నటించిన ఓటీటీ స్ట్రీమింగ్ మయసభ రివ్యూ

Vadde naveen: ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు గా వడ్డే నవీన్ ఫస్ట్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

స్నాక్స్ గుగ్గిళ్లు తింటే బలం, ఇంకా ఏం ప్రయోజనాలు?

గౌరవ్ గుప్తా తన బ్రైడల్ కౌచర్ కలెక్షన్, క్వాంటం ఎంటాంగిల్‌మెంట్ ఆవిష్కరణ

Business Ideas: మహిళలు ఇంట్లో వుంటూనే డబ్బు సంపాదించవచ్చు.. ఎలాగో తెలుసా?

Javitri for Skin: వర్షాకాలంలో మహిళలు జాపత్రిని చర్మానికి వాడితే..?.. ఆరోగ్యానికి కూడా?

కూర్చుని చేసే పని, పెరుగుతున్న ఊబకాయులు, వచ్చే వ్యాధులేమిటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments