Webdunia - Bharat's app for daily news and videos

Install App

మందుబాబులకు షాకింగ్ వార్త... 15 రోజుల పాటు షాపులుండవు..

Webdunia
గురువారం, 5 మే 2022 (21:53 IST)
మందుబాబులకు షాకింగ్ వార్త. కర్ణాటక రాష్ట్ర వ్యాప్తంగా 15 రోజుల పాటు సమ్మె చేయాలని నిర్ణయించారు మద్యం వ్యాపారులు.

ఇందులో భాగంగా మే ఆరో తేదీ నుంచి 19వ తేదీ వరకు ఈ సమ్మె కొనసాగుతుంది. ఈ మేరకు డివిజన్ స్థాయిలో మద్యం కొనుగోళ్లను నిలిపివేయాలని తీసుకున్న నిర్ణయంపై ఈ సమ్మె జరుగుతుంది. 
 
ఇందులో భాగంగా లిక్కర్ డీలర్లు సమ్మెకు పిలుపునిచ్చారు. మే 19 నాటికి రాష్ట్ర వ్యాప్తంగా నిరంతర పోరాటాలు సాగిస్తామని లిక్కర్ డీలర్లు అంటున్నారు.

కేఎస్‌పీసీఎల్ ఎండీ తుగ్లక్ దర్బార్ నడుపుతున్నారని, ముఖ్యమంత్రిని , ఎక్సైజ్ శాఖా మంత్రి కలవనివ్వట్లేదని మండిపడుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nayanthara: మూర్ఖుడిని వివాహం చేసుకోవడం తప్పు.. నన్ను ఒంటరిగా వదిలేయండి.. నయనతార?

స్వార్థంతో తెలుగు ఫిలింఛాంబర్ ఎన్నికలకు అడ్డుకుంటున్నారు : నిర్మాతలు

Nitin: అల్లు అర్జున్ కంటే సీనియర్ నితిన్ కు పరాజయాల పరంపర

Rashmika: దీక్షిత్ శెట్టి గర్ల్ ఫ్రెండ్ రశ్మిక మందన్నపై సాంగ్ చిత్రీకరణ

అల్లు అర్జున్ స్థానంలో ఎన్టీఆర్ ను తీసుకున్న త్రివిక్రమ్ శ్రీనివాస్ ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

Monsoon AC Safety: బయట వర్షం పడుతుంటే.. ఏసీ వాడటం సురక్షితమేనా?

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments