Webdunia - Bharat's app for daily news and videos

Install App

మందుబాబులకు షాకింగ్ వార్త... 15 రోజుల పాటు షాపులుండవు..

Webdunia
గురువారం, 5 మే 2022 (21:53 IST)
మందుబాబులకు షాకింగ్ వార్త. కర్ణాటక రాష్ట్ర వ్యాప్తంగా 15 రోజుల పాటు సమ్మె చేయాలని నిర్ణయించారు మద్యం వ్యాపారులు.

ఇందులో భాగంగా మే ఆరో తేదీ నుంచి 19వ తేదీ వరకు ఈ సమ్మె కొనసాగుతుంది. ఈ మేరకు డివిజన్ స్థాయిలో మద్యం కొనుగోళ్లను నిలిపివేయాలని తీసుకున్న నిర్ణయంపై ఈ సమ్మె జరుగుతుంది. 
 
ఇందులో భాగంగా లిక్కర్ డీలర్లు సమ్మెకు పిలుపునిచ్చారు. మే 19 నాటికి రాష్ట్ర వ్యాప్తంగా నిరంతర పోరాటాలు సాగిస్తామని లిక్కర్ డీలర్లు అంటున్నారు.

కేఎస్‌పీసీఎల్ ఎండీ తుగ్లక్ దర్బార్ నడుపుతున్నారని, ముఖ్యమంత్రిని , ఎక్సైజ్ శాఖా మంత్రి కలవనివ్వట్లేదని మండిపడుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పవన్ కళ్యాణ్ "ఓజీ" మూవీ టిక్కెట్ ధర రూ.5 లక్షలు - దక్కించుకున్న ఆ ఇద్దరు

9 వారాల సాయిబాబా వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో పూర్తి చేసిన ఉపాసన

Love in Dubai: రాజ్ నిడిమోరుతో దుబాయ్‌కి వెళ్లిన సమంత.. రీల్ వైరల్ అయ్యిందిగా (video)

Prabhas: ఘాటీ రిలీజ్ గ్లింప్స్‌ విడుదలచేస్తూ, ట్రైలర్ ఆకట్టుకుందంటూ ప్రభాస్ ప్రశంసలు

Manoj: తమిళ్ ఆఫర్లు వస్తున్నాయి, అన్ని భాషల్లో సినిమాలు చేయాలి : మనోజ్ మంచు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బీపీ వున్నవారు ఏమేమి తినకుండా వుండాలి?

ఆధునిక వాస్కులర్ సర్జరీ అవయవాలు, ప్రాణాలను ఎలా కాపాడుతుంది?

ఫ్లూ నుంచి రక్షణ కోసం ట్రైవాలెంట్ ఇన్ఫ్లుయెంజా వ్యాక్సిన్‌ను విడుదల చేసిన జైడస్ వాక్సిఫ్లూ

మొక్కజొన్నలో వున్న పోషకాలు ఏమిటో తెలుసా?

జాతీయ పోషకాహార మాసం: మీ రోజువారీ పోషణను బాదం ఎలా మెరుగుపరుస్తుంది?

తర్వాతి కథనం
Show comments