Webdunia - Bharat's app for daily news and videos

Install App

పింక్, తెలుపు రంగు కలయికగా రూ.2 వేల నోట్లు.. ఆన్‌లైన్‌లో హల్‌చల్

భారత రిజర్వు బ్యాంకు త్వరలో రూ.2 వేల విలువ చేసే నోట్లను ప్రవేశపెట్టాలని భావిస్తోంది. దీనికి కారణం లేకపోలేదు. మార్కెట్‌లో అధిక విలువ కలిగిన కరెన్సీ నోట్లకు మంచి డిమాండ్ ఉంది. దీంతో రూ.2 వేల విలువ చేసే

Webdunia
సోమవారం, 7 నవంబరు 2016 (14:24 IST)
భారత రిజర్వు బ్యాంకు త్వరలో రూ.2 వేల విలువ చేసే నోట్లను ప్రవేశపెట్టాలని భావిస్తోంది. దీనికి కారణం లేకపోలేదు. మార్కెట్‌లో అధిక విలువ కలిగిన కరెన్సీ నోట్లకు మంచి డిమాండ్ ఉంది. దీంతో రూ.2 వేల విలువ చేసే నోట్లను ప్రవేశపెట్టాలని భావిస్తోంది. ఈ కరెన్సీ నోట్ల ముద్రణ మాత్రం మైసూర్‌లోని కరెన్సీ ప్రింటింగ్ ప్రెస్‌లో జరుగుతోంది. 
 
అయితే ఈ కొత్త నోట్ల విషయమై అటు ప్రభుత్వం గానీ, ఇటు రిజర్వ్ బ్యాంక్ గానీ అధికారికంగా ఇప్పటివరకూ ఎలాంటి ప్రకటన చేయలేదు. ఇంతకూ ఈ కరెన్సీ నోట్లు ఎలా ఉండబోతున్నాయి? ఈ నోట్లు ఇవేనంటూ తాజాగా ఆన్‌లైన్‌లో పింక్, తెలుపు రంగు కలయికగా రూ.2 వేల నోట్లు ప్రత్యక్షమయ్యాయి. ఈ లీక్‌డ్ ఫోటోలు అసలైనవా? కావా? అనేది మాత్రం ఇప్పటికైతే ధ్రువీకరణ కాలేదు. కానీ ట్విట్టరాటీలు ఈ ఫోటోలను విపరీతంగా షేర్ చేస్తున్నారు. 

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments