Webdunia - Bharat's app for daily news and videos

Install App

రెపో రేటును పెంచిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా

Webdunia
బుధవారం, 7 డిశెంబరు 2022 (13:03 IST)
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మరోసారి రెపో రేటును పెంచింది. రెపో రేటును 0.35 శాతం పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ శక్తి కాంత దాస్ తెలిపారు. దీంతో రుణాలపై వడ్డీ భారంపెరగనుంది. 
 
జీడీపీ వృద్ధిరేటు అంచనాలు 6.8 శాతానికి తగ్గిస్తూ ఆర్బీఐ నిర్ణయం తీసుకుంది. ఆర్థిక వ్యవస్థ అక్టోబర్ నెలలోనూ బలపడినట్లు శక్తికాంత దాస్ చెప్పారు. 
 
ఇంకా ఆయన మాట్లాడుతూ.. ఆర్థిక వ్యవస్థ అక్టోబర్ లోనూ బలపడినట్లు శక్తికాంతదాస్ వెల్లడించారు. ట్రాక్టర్లు, ద్విచక్ర వాహన విక్రయలు పెరగడం గ్రామీణ డిమాండ్ కోలుకుంటున్నట్లు తెలుస్తోందని పేర్కొన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అడివి శేష్ పాన్-ఇండియన్ థ్రిల్లర్ డకాయిట్ ఫైర్ థీమ్ రిలీజ్

దేవిక అండ్ డానీ వంటి వెబ్ సిరీస్ చేయ‌టం నా అదృష్టం : హీరోయిన్ రీతూవ‌ర్మ‌

పవన్ కళ్యాణ్ "హరిహర వీరమల్లు" చిత్రం మళ్లీ వాయిదానా?

Tarun Bhaskar: నాన్న కి కో వస్తే కామన్ గా తిట్టే పదం బద్మాష్ : తరుణ్ భాస్కర్

Rana: నాయుడు కుటుంబం ఏ ప‌నిని అసంపూర్తిగా చేయ‌దు అనేదే రానా నాయుడు సీజ‌న్‌2

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

Okra Water: బెండకాయలు నానబెట్టిన నీరు చాలు.. హెయిర్ ఫాల్‌కు గుడ్ బై.. ఎలా?

తర్వాతి కథనం
Show comments