Webdunia - Bharat's app for daily news and videos

Install App

ట్రిలియన్ మార్కు దాటిన జీఎస్టీ వసూళ్లు

Webdunia
శుక్రవారం, 2 నవంబరు 2018 (14:33 IST)
పండగ సీజన్‌ పుణ్యమాని జీఎస్టీ వసూళ్లు రెట్టింపయ్యాయి. గతంలో ఎన్నడూ లేనివిధంగా జీఎస్టీ వసూళ్లు రూ.లక్ష కోట్లు దాటాయి. పండుగ సీజన్ కావడంతో కొనుగోళ్లు ఒక్కసారిగా పెరగడంతో పన్ను వసూళ్లు కూడా పెరిగాయి. దీంతో జీఎస్టీ వసూళ్లు ట్రిలియన్ మార్క్‌ను అధిగమించాయి. 
 
గత నెల కంటే అక్టోబరు నెలలో 6.64 శాతం వసూళ్లు పెరిగి రూ.లక్షా 700 కోట్లకు చేరాయి. సీజీఎస్‌టీ రూ.16 వేల 464 కోట్లు కాగా, రాష్ట్రాల జీఎస్‌టీ రూ.22 వేల 826 కోట్లుగా నమోదైంది. 
 
ఇక, ఐజీఎస్టీ వసూళ్లు రూ.53 వేల 419 కోట్లు. ఇందులో ఎగుమతుల ద్వారా రూ.26 వేల 908 కోట్లు, సెస్‌ రూపంలో రూ.8,000 కోట్లు వసూలయ్యాయి. ఈ ఏడాదిలో జీఎస్టీ వసూళ్లు లక్ష కోట్లు దాటడం ఇది రెండోసారి. ఏప్రిల్‌లో కూడా లక్ష కోట్ల జీఎస్టీ వసూళ్లు నమోదయ్యాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీలీలకు నిశ్చితార్థం జరిగిపోయిందా? బిగ్ డే కమింగ్ సూన్ అంటూ ట్వీట్

కుమారుడు కోసం ఒక్కటైన మాజీ దంపతులు.. ఎవరు వారు?

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments