Webdunia - Bharat's app for daily news and videos

Install App

జీఎస్టీ బిల్లుకు ఆమోదముద్ర వేసిన రాష్ట్రపతి ప్రణబ్

జీఎస్టీ బిల్లుకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆమోదముద్ర వేశారు. దీంతో జీఎస్టీ బిల్లుపై మరో ముందడుగు పడినట్టయింది. గత ఆగస్టులో పార్లమెంట్‌ ఆమోదం పొందిన జీఎస్టీ బిల్లుకు రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జి ఆమోదముద్

Webdunia
శుక్రవారం, 9 సెప్టెంబరు 2016 (11:20 IST)
జీఎస్టీ బిల్లుకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆమోదముద్ర వేశారు. దీంతో జీఎస్టీ బిల్లుపై మరో ముందడుగు పడినట్టయింది. గత ఆగస్టులో పార్లమెంట్‌ ఆమోదం పొందిన జీఎస్టీ బిల్లుకు రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ ఆమోదముద్ర కూడా పడింది. 
 
ఆగస్టు ఎనిమిదిన రాజ్యసభలో ఈ బిల్లును నెగ్గించుకున్న ప్రభుత్వం దానిని రాష్ట్రాల అసెంబ్లీలకు పంపింది. 17 రాష్ట్రాల ఆమోదం పొందిన తర్వాత జీఎస్టీ బిల్లును రాష్ట్రపతి కార్యాలయానికి ప్రభుత్వం చేర్చింది. 
 
దీనిపై రెవెన్యూ శాఖ కార్యదర్శి హస్ముక్ అధియా మాట్లాడుతూ... బిల్లుకు సంబంధించి రాష్ట్రాల ఆమోదం పొందే ప్రక్రియ 30 రోజులో పూర్తి చేయాల్సి ఉండగా దానిని 23 రోజులలో పూర్తి చేయగలిగామన్నారు. ఇప్పుడు రాష్ట్రపతి ఆమోదం కూడా పొదడంతో దానిని జీఎస్టీ కౌన్సిల్‌కు పంపనున్నారు. 

భార్య భర్తల అహం తో విద్య వాసుల అహం చిత్రం - ట్రైలర్ కు స్పందన

అల్లు శిరీష్ బడ్డీ సినిమా నుంచి రొమాంటిక్ సాంగ్ రిలీజ్

ది లార్డ్ ఆఫ్ ది రింగ్స్: ది రింగ్స్ ఆఫ్ పవర్ ఆగస్ట్ లో ప్రైమ్ వీడియోలో సిద్ధం

డబుల్ ఇస్మార్ట్ లో అమ్మాయిలతో ఫ్లర్ట్ చేసే రామ్ గా దిమాకికిరికిరి టీజర్

రోజా, అనిల్ కుమార్ బాటలో సైలెంట్ అయిన రామ్ గోపాల్ వర్మ..?

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

పిల్లల మానసిక ఆరోగ్యానికి దెబ్బతీసే జంక్ ఫుడ్.. ఎలా?

ఇలాంటి అలవాట్లు తెలియకుండానే కిడ్నీలను డ్యామేజ్ చేస్తాయి

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

తర్వాతి కథనం
Show comments