Webdunia - Bharat's app for daily news and videos

Install App

రూ.25వేల జీతం ఉన్న ఉద్యోగులకే పీఎఫ్... ఈపీఎఫ్ఓ కొత్త ప్రతిపాదన..

ప్రావిడెంట్ ఫండ్‌లోనూ కేంద్ర ప్రభుత్వం కొత్త నిబంధనలను ప్రవేశపెట్టాలని యోచిస్తోంది. ఉద్యోగ విరమణ తర్వాత ఇచ్చే ప్రావిడెంట్ ఫంఢ్‌లో కొత్త నిబంధనలను ప్రవేశపెట్టే దిశగా కేంద్రం యోచిస్తోంది. గతంలో సెప్టెంబ

Webdunia
శుక్రవారం, 7 ఏప్రియల్ 2017 (17:39 IST)
ప్రావిడెంట్ ఫండ్‌లోనూ కేంద్ర ప్రభుత్వం కొత్త నిబంధనలను ప్రవేశపెట్టాలని యోచిస్తోంది. ఉద్యోగ విరమణ తర్వాత ఇచ్చే ప్రావిడెంట్ ఫంఢ్‌లో కొత్త నిబంధనలను ప్రవేశపెట్టే దిశగా కేంద్రం యోచిస్తోంది. గతంలో సెప్టెంబర్ 1, 2014 వరకు పీఎఫ్ వేతన పరిమితి  రూ.6,500గా ఉన్నది. ఆ నిబంధనలను సవరించి దాన్ని రూ.15వేలకు పొడిగించారు.
 
కానీ కొత్త నిబంధనల మేరకు కనీసం రూ.25వేల జీతం ఉన్న ఉద్యోగులకే పీఎఫ్ వర్తింపజేయాలని ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్(ఈపీఎఫ్ఓ) యోచిస్తోంది. దీనిపై వచ్చేనెల జరిగే సమావేశంలో సరైన నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిసింది.

ధరల పెరుగుదలతో పాటు వేతన సమీక్షలో భాగంగా ఈపీఎఫ్ఓ ఈ ప్రతిపాదనను తెరపైకి తెచ్చింది. తద్వారా పీఎఫ్ వర్తించాలంటే.. ఇప్పటివరకు రూ.15వేలుగా ఉన్న కనీస వేతన పరిమితి ఇకపై రూ.25వేలకు పెరుగుతుంది. 

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments