Webdunia - Bharat's app for daily news and videos

Install App

గూగుల్ సీఈఒ సుందర్ పిచాయ్ కల సాకారం... 100 ఇండియన్ రైల్వే స్టేషన్లలో గూగుల్ ఫ్రీ వైఫై

ప్రపంచాన్ని డిజిటల్ మయం చేయడం అనేదే తన కల అని గూగుల్ సీఈఒ సుందర్ పిచాయ్ చెపుతుంటారు. అలాగని చెప్పడమే కాదు చేసి చూపిస్తున్నారు కూడా. భారతదేశంలోని 100 ప్రధాన రైల్వే స్టేషన్లలో గూగుల్ హై స్పీడ్ వైఫై సౌకర్యాన్ని ఉచితంగా కల్పిస్తున్నారు. గూగుల్ మరియు రెయి

Webdunia
శుక్రవారం, 23 డిశెంబరు 2016 (15:29 IST)
ప్రపంచాన్ని డిజిటల్ మయం చేయడం అనేదే తన కల అని గూగుల్ సీఈఒ సుందర్ పిచాయ్ చెపుతుంటారు. అలాగని చెప్పడమే కాదు చేసి చూపిస్తున్నారు కూడా. భారతదేశంలోని 100 ప్రధాన రైల్వే స్టేషన్లలో గూగుల్ హై స్పీడ్ వైఫై సౌకర్యాన్ని ఉచితంగా కల్పిస్తున్నారు. గూగుల్ మరియు రెయిల్ టెల్ మధ్య ఒప్పందం మేరకు సుందర్ పిచాయ్ ఈ సౌకర్యాన్ని రైల్వే స్టేషన్లలో అందిస్తున్నారు. 
 
సుమారు కోటి మంది ఈ వైఫై సేవలను ఉపయోగించుకుంటారని అంచనా. కాగా గూగుల్ రైల్‌వైర్ వైఫై ద్వారా హెచ్.డి వీడియోలను చూడవచ్చు. ఇ-బుక్, గేమ్స్ వంటివి ప్రయాణం చేస్తున్న సమయంలో ప్లే చేసుకునేందుకు డౌన్లోడ్ చేసుకోవచ్చు. రైల్ వైర్ ఫ్రీ వైఫై ద్వారా తొలిసారిగా 15 వేల మంది ఇంటర్నెట్టును యాక్సెస్ చేసినట్లు గూగుల్ తెలిపింది. ఇంకా మరో 400 రైల్వే స్టేషన్లకు ఈ సౌకర్యాన్ని కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు గూగుల్ తెలిపింది.

పాయల్ రాజ్‌ పుత్‌తో ప్రభాస్ పెళ్లి.. డార్లింగ్‌గా ఉంటాను?

కల్కి నుంచి భైరవ బుజ్జిని రిలీజ్ చేయనున్న చిత్ర టీమ్

'మక్కల్ సెల్వన్' విజయ్ సేతుపతి 'ఏసీఈ' ఫస్ట్ లుక్, టైటిల్ టీజర్ విడుదల

డర్టీ ఫెలో ట్రైలర్ ను మెచ్చిన విశ్వంభర దర్శకుడు మల్లిడి వశిష్ఠ

విజయ్ కనిష్కకి హిట్ లిస్ట్ మూవీ సక్సెస్ ఇవ్వాలి : హీరో సూర్య

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments