Webdunia - Bharat's app for daily news and videos

Install App

గూగుల్ సీఈఒ సుందర్ పిచాయ్ కల సాకారం... 100 ఇండియన్ రైల్వే స్టేషన్లలో గూగుల్ ఫ్రీ వైఫై

ప్రపంచాన్ని డిజిటల్ మయం చేయడం అనేదే తన కల అని గూగుల్ సీఈఒ సుందర్ పిచాయ్ చెపుతుంటారు. అలాగని చెప్పడమే కాదు చేసి చూపిస్తున్నారు కూడా. భారతదేశంలోని 100 ప్రధాన రైల్వే స్టేషన్లలో గూగుల్ హై స్పీడ్ వైఫై సౌకర్యాన్ని ఉచితంగా కల్పిస్తున్నారు. గూగుల్ మరియు రెయి

Webdunia
శుక్రవారం, 23 డిశెంబరు 2016 (15:29 IST)
ప్రపంచాన్ని డిజిటల్ మయం చేయడం అనేదే తన కల అని గూగుల్ సీఈఒ సుందర్ పిచాయ్ చెపుతుంటారు. అలాగని చెప్పడమే కాదు చేసి చూపిస్తున్నారు కూడా. భారతదేశంలోని 100 ప్రధాన రైల్వే స్టేషన్లలో గూగుల్ హై స్పీడ్ వైఫై సౌకర్యాన్ని ఉచితంగా కల్పిస్తున్నారు. గూగుల్ మరియు రెయిల్ టెల్ మధ్య ఒప్పందం మేరకు సుందర్ పిచాయ్ ఈ సౌకర్యాన్ని రైల్వే స్టేషన్లలో అందిస్తున్నారు. 
 
సుమారు కోటి మంది ఈ వైఫై సేవలను ఉపయోగించుకుంటారని అంచనా. కాగా గూగుల్ రైల్‌వైర్ వైఫై ద్వారా హెచ్.డి వీడియోలను చూడవచ్చు. ఇ-బుక్, గేమ్స్ వంటివి ప్రయాణం చేస్తున్న సమయంలో ప్లే చేసుకునేందుకు డౌన్లోడ్ చేసుకోవచ్చు. రైల్ వైర్ ఫ్రీ వైఫై ద్వారా తొలిసారిగా 15 వేల మంది ఇంటర్నెట్టును యాక్సెస్ చేసినట్లు గూగుల్ తెలిపింది. ఇంకా మరో 400 రైల్వే స్టేషన్లకు ఈ సౌకర్యాన్ని కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు గూగుల్ తెలిపింది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఏఎం రత్నంపై ఫిర్యాదులు - 'హరిహర వీరమల్లు' రిలీజ్‌కు చిక్కులా?

దళితుడిని అని తెలిశాకే.. సినిమా అవకాశాలు తగ్గిపోయాయి.: బాబు మోహన్

కిల్లర్ లో ప్రీతి అస్రాని ని ఎత్తుకున్న లుక్ తో ఎస్‌జె సూర్య

చిరంజీవి, నయనతార కేరళలో కీలకమైన సన్నివేశాలు, డ్యూయెట్ సాంగ్ షూటింగ్

Vijay Deverakonda: హిందీలో సామ్రాజ్య టైటిల్ తో విజయ్ దేవరకొండ కింగ్డమ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

తర్వాతి కథనం
Show comments