Webdunia - Bharat's app for daily news and videos

Install App

మరింత తగ్గిన బంగారం - వెండి ధరలు.. పెరిగిన దిగుమతులు

Webdunia
సోమవారం, 3 ఆగస్టు 2015 (16:41 IST)
అంతర్జాతీయంగా డిమాండ్ గణనీయంగా తగ్గడంతో బంగారం, వెండి ధరలు కూడా బాగా తగ్గుముఖం పట్టాయి. సోమవారం నాటి మార్కెట్ రేట్ల ప్రకారం హైదరాబాద్ మార్కెట్‌లో 24 క్యారెట్ల మేలిమి బంగారం పది గ్రాములు 25,140 రూపాయలు ఉండగా... 22 క్యారెట్ల నగల తయారీ బంగారం 23,820 రూపాయలు పలుకుతోంది. అలాగే, వెండి కేజీ 36,626 రూపాయలుగా ధర పలుకుతోంది. 
 
ఇదే పరిస్థితి కొనసాగినట్టయితే మున్ముందు కూడా మరింతగా ధరలు తగ్గే అవకాశం ఉంది. దీంతో కొనుగోలుదారులు బంగారం, వెండి ఆభరణాలను కొనుగోలు చేయాలా వద్దా అనే అంశంపై డైలామాలో ఉన్నారు. మరోవైపు దేశంలో బంగారం దిగుమతులు 61శాతం పెరిగాయి. ఏప్రిల్, మేలో 155 టన్నుల గోల్డ్‌ దిగుమతి అయ్యింది. ప్రధానంగా నగల వ్యాపారుల నుంచి గోల్డ్‌కు డిమాండ్ పెరిగడంతో దిగుమతులు పెరిగినట్టు బంగారు వ్యాపారులు చెపుతున్నారు.

పాయల్ రాజ్‌ పుత్‌తో ప్రభాస్ పెళ్లి.. డార్లింగ్‌గా ఉంటాను?

కల్కి నుంచి భైరవ బుజ్జిని రిలీజ్ చేయనున్న చిత్ర టీమ్

'మక్కల్ సెల్వన్' విజయ్ సేతుపతి 'ఏసీఈ' ఫస్ట్ లుక్, టైటిల్ టీజర్ విడుదల

డర్టీ ఫెలో ట్రైలర్ ను మెచ్చిన విశ్వంభర దర్శకుడు మల్లిడి వశిష్ఠ

విజయ్ కనిష్కకి హిట్ లిస్ట్ మూవీ సక్సెస్ ఇవ్వాలి : హీరో సూర్య

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

Show comments