కరోనా వైరస్ ఎఫెక్ట్.. బంగారం రూ.50 వేలు?

Webdunia
బుధవారం, 11 మార్చి 2020 (11:50 IST)
కరోనా వైరస్ వేగంగా వ్యాపిస్తుండడంతో గ్లోబల్‌‌గా ఈక్విటీ మార్కెట్లలో అనిశ్చితి ఏర్పడింది. దీంతో ఇన్వెస్టర్లు బంగారంలో ఇన్వెస్ట్‌‌ చేస్తున్నారు. ఫలితంగా బంగారం ధరలు కొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి. ఇండియాలో పది గ్రాముల బంగారం ధర మూడు నెలల క్రితం రూ.42,000 స్థాయిలో ఉండగా, సోమవారం నాటికి రూ.45,500 స్థాయికి పెరిగింది. 
 
ఈ ధర మరింత పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనావేస్తున్నారు. వీటికి తోడు భారత రూపాయి అమెరికా డాలరుతో బలహీనపడుతుండడం, గ్లోబల్‌‌ సెంట్రల్‌‌ బ్యాంకులు వడ్డీ రేట్లను తగ్గించే అవకాశం ఉండడంతో వీటి ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని ముంబై జ్యువలరీ అసోసియేషన్‌‌ వైస్‌‌ ప్రెసిడెంట్‌‌ కుమార్ జైన్‌‌ అన్నారు.
 
పెళ్లిళ్ల సీజన్‌‌ ప్రారంభమవ్వడంతో బంగారానికి మరింత డిమాండ్‌‌ పెరిగే అవకాశం ఉంది. ఫలితంగా, పది గ్రాముల బంగారం రానున్న అక్షయ తృతీయనాటికి (అంటే ఏప్రిల్‌‌ 26వ తేదీకి) రూ.50,000 స్థాయిని తాకినా ఆశ్చర్యపోవక్కర్లేదని కుమార్‌‌‌‌ తెలిపారు. ఔన్స్‌‌ గోల్డ్‌‌ ధర ఇంటర్నేషనల్‌‌ మార్కెట్లో 1,7‌‌‌‌00 డాలర్లకు చేరుకుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Srinidhi Shetty: సీత పాత్ర మిస్ అయ్యా, వెంకటేష్, త్రివిక్రమ్ సినిమాలో చేయాలనుకుంటున్నా : శ్రీనిధి శెట్టి

Marriage Rumors: పెళ్లికి రెడీ అవుతున్న త్రిష.. చండీగఢ్‌ వ్యాపారవేత్తతో డుం.. డుం.. డుం..?

Teja: నటి సంతోషిని హెల్త్ కేర్ రిహాబిలిటేషన్ సెంటర్ లో దర్శకుడు తేజ

Charmi Kaur: విజయ్ సేతుపతి, పూరి జగన్నాథ్ చిత్రానికి హర్షవర్ధన్ రామేశ్వర్ మ్యూజిక్

అరి.. ప్రయాణంలో తండ్రిని, బావని కోల్పోయిన దర్శకుడు ఎమోషనల్ పోస్ట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బాదం పాలు తాగుతున్నారా?

ఈ దీపావళికి, ఫ్రెడెరిక్ కాన్‌స్టాంట్ తమ హైలైఫ్ లేడీస్ క్వార్ట్జ్ పండుగ బహుమతులు

బాలబాలికలకు శ్రీకృష్ణుడు చెప్పిన 8 ముఖ్యమైన సందేశాలు

దీపావళి డ్రెస్సింగ్, డెకర్: ఫ్యాబ్ఇండియా స్వర్నిమ్ 2025 కలెక్షన్‌

ధ్యానంతో అద్భుతమైన ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments