Webdunia - Bharat's app for daily news and videos

Install App

రూ.66,778లతో చారిత్రాత్మక గరిష్ఠ స్థాయికి బంగారం ధరలు

సెల్వి
గురువారం, 21 మార్చి 2024 (12:12 IST)
బంగారం ధరలకు రెక్కలొచ్చాయి. బంగారం ధరలు 10 గ్రాముల చరిత్రాత్మక గరిష్ట స్థాయి రూ.66,778కి చేరుకున్నాయి. ఈ ధరలు మునుపటి రోజు ముగింపుతో పోలిస్తే రూ. 1,028 పెరిగాయి. ఇది దాదాపు 1.5 శాతం పెరిగింది.
 
అంతర్జాతీయ మార్కెట్‌లో, ప్రారంభ ట్రేడింగ్‌లో బంగారం ధరలు తొలిసారిగా ఔన్స్‌కు 2,200 డాలర్లకు చేరుకున్నాయి. పెరుగుతున్న భౌగోళిక రాజకీయ ప్రమాదాలు, చైనా నేతృత్వంలోని సెంట్రల్ బ్యాంకుల కొనుగోలు కూడా బంగారం ధరలకు ఆజ్యం పోశాయి. 
 
రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, ఇజ్రాయెల్-హమాస్ వివాదం కూడా బంగారం ధరల పెంపుకు కారణం అయ్యింది. వివాహ సీజన్‌లో దేశీయ మార్కెట్‌లో బంగారానికి డిమాండ్ స్థిరంగా ఉంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Shwetha Menon: AMMA ప్రెసిడెంట్‌గా తొలి మహిళా నటిగా రికార్డ్

Viswant: భావనను వివాహం చేసుకున్న హీరో విశ్వంత్ దుడ్డుంపూడి

Venkatesh: విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ సినిమా మొదలు

ఇండస్ట్రీలో ఎవరి కుంపటి వారిదే : అల్లు అరవింద్ సంచలన వ్యాఖ్యలు

పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా ప్రభాస్ స్పిరిట్ లో కనిపించనున్నారా !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

బత్తాయి రసం వర్షాకాలంలో తాగితే.. సీజనల్ వ్యాధులు దూరం

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

సత్తెనపల్లి మొల్లమాంబ వృద్ధాశ్రమంలో నాట్స్ అన్నదానం

తర్వాతి కథనం
Show comments