బంగారం ధరల దూకుడు బ్రేక్

Webdunia
సోమవారం, 19 జులై 2021 (10:56 IST)
దేశంలో బంగారం ధరల దూకుడు తాత్కాలిక బ్రేక్ పడింది. కరోనా కష్టకాలంలోనూ బంగారం ధరలు గత కొన్ని రోజులుగా పరుగులు తీస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా తగ్గుముఖం పట్టాయి. 
 
తాజాగా హైదరాబాద్ బులియన్ మార్కెట్ ధరల ప్రకారం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ.260 త‌గ్గి 44,990కి చేరింది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ.370 త‌గ్గి రూ.49,000కి చేరింది.
 
ఇక బంగారం ధ‌ర‌ల‌తో పాటు వెండి ధ‌ర‌లు కూడా భారీగా తగ్గుముఖం పట్టాయి. కిలో వెండి ధ‌ర రూ.1100 మేర తగ్గి రూ.73,200కి చేరింది. కరోనా కష్టకాలంలోనూ బంగారం ప్రియులు పసిడిని కొనుగోలు చేసేందుకు అమితాసక్తి చూపించడంతో ఈ ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జూమ్ కాల్‌లో బోరున విలపించిన యాంకర్ అనసూయ

బాక్సాఫీస్ వద్ద 'మన శంకరవరప్రసాద్ గారు' దూకుడు

ఒక వర్గానికి చెందిన అభిమానులు పరాశక్తిపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు : దర్శకురాలు సుధా కొంగరా

Anasuya: పోలీసులను ఆశ్రయించిన అనసూయ.. 42 మందిపై ఫిర్యాదు.. ఎందుకో తెలుసా?

మన శంకర వర ప్రసాద్ గారులో రాసిన ప్రతి సీన్‌కి ఇన్స్పిరేషన్ చిరంజీవి గారే : అనిల్ రావిపూడి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సరే, మీరు పిల్లల్ని పంపడంలేదుగా, మే జారుతాం: జర్రున జారుతున్న కోతులు (video)

అద్భుతమైన కళాత్మక వస్త్రశ్రేణితో ఈ సంక్రాంతి సంబరాలను జరుపుకోండి

దక్షిణ భారతదేశంలో విస్తరిస్తున్న గో కలర్స్, హైదరాబాద్‌ ఏఎస్ రావు నగర్‌లో కొత్త స్టోర్ ప్రారంభం

ఏ ఆహారం తింటే ఎముకలు పటిష్టంగా మారుతాయి?

హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలో తమ కార్యకలాపాలను ప్రారంభించిన వీక్యురా రీస్కల్ప్ట్

తర్వాతి కథనం
Show comments