Webdunia - Bharat's app for daily news and videos

Install App

బంగారం ధరల దూకుడు బ్రేక్

Webdunia
సోమవారం, 19 జులై 2021 (10:56 IST)
దేశంలో బంగారం ధరల దూకుడు తాత్కాలిక బ్రేక్ పడింది. కరోనా కష్టకాలంలోనూ బంగారం ధరలు గత కొన్ని రోజులుగా పరుగులు తీస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా తగ్గుముఖం పట్టాయి. 
 
తాజాగా హైదరాబాద్ బులియన్ మార్కెట్ ధరల ప్రకారం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ.260 త‌గ్గి 44,990కి చేరింది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ.370 త‌గ్గి రూ.49,000కి చేరింది.
 
ఇక బంగారం ధ‌ర‌ల‌తో పాటు వెండి ధ‌ర‌లు కూడా భారీగా తగ్గుముఖం పట్టాయి. కిలో వెండి ధ‌ర రూ.1100 మేర తగ్గి రూ.73,200కి చేరింది. కరోనా కష్టకాలంలోనూ బంగారం ప్రియులు పసిడిని కొనుగోలు చేసేందుకు అమితాసక్తి చూపించడంతో ఈ ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అభిమానులకు సర్‌ప్రైజ్‌లు ఇవ్వనున్న 'హరిహర వీరమల్లు'

Naga Chaitanya : ప్రియదర్శి, ఆనంది ల ప్రేమంటే లవ్లీ ఫస్ట్ లుక్

Kiran Abbavaram: K-ర్యాంప్ నుంచి గ్లింప్స్ రిలీజ్, రిలీజ్ డేట్ ప్రకటన

రొటీన్ కు భిన్నంగా పోలీస్ వారి హెచ్చరిక వుంటుంది : దర్శకుడు బాబ్జీ

Mr. Reddy : నా జీవితంలో జరిగిన కథే మిస్టర్ రెడ్డి : టీఎన్ఆర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు తాగేందుకు అనువైన టీ, ఏంటది?

తర్వాతి కథనం
Show comments