Webdunia - Bharat's app for daily news and videos

Install App

బంగారం ధరల దూకుడు బ్రేక్

Webdunia
సోమవారం, 19 జులై 2021 (10:56 IST)
దేశంలో బంగారం ధరల దూకుడు తాత్కాలిక బ్రేక్ పడింది. కరోనా కష్టకాలంలోనూ బంగారం ధరలు గత కొన్ని రోజులుగా పరుగులు తీస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా తగ్గుముఖం పట్టాయి. 
 
తాజాగా హైదరాబాద్ బులియన్ మార్కెట్ ధరల ప్రకారం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ.260 త‌గ్గి 44,990కి చేరింది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ.370 త‌గ్గి రూ.49,000కి చేరింది.
 
ఇక బంగారం ధ‌ర‌ల‌తో పాటు వెండి ధ‌ర‌లు కూడా భారీగా తగ్గుముఖం పట్టాయి. కిలో వెండి ధ‌ర రూ.1100 మేర తగ్గి రూ.73,200కి చేరింది. కరోనా కష్టకాలంలోనూ బంగారం ప్రియులు పసిడిని కొనుగోలు చేసేందుకు అమితాసక్తి చూపించడంతో ఈ ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. 

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments