Webdunia - Bharat's app for daily news and videos

Install App

Gold: కొత్త గరిష్ట స్థాయికి చేరుకున్న బంగారం ధరలు.. ఎంతో తెలుసా?

సెల్వి
శుక్రవారం, 29 ఆగస్టు 2025 (19:58 IST)
అంతర్జాతీయంగా పెరుగుతున్న ధరలకు రూపాయి బలహీనత మద్దతు ఇవ్వడంతో శుక్రవారం ఢిల్లీ స్పాట్ మార్కెట్లో బంగారం ధరలు 10 గ్రాములకు రూ.1,05,600 కొత్త గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. ఈ సంవత్సరం ప్రారంభం నుంచి బంగారం 34 శాతం పెరిగింది. 
 
అంతర్జాతీయ మార్కెట్లో శుక్రవారం ఔన్సుకు బంగారం ధర $3,410 వద్ద ఉండటంతో మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్‌లో కూడా బంగారం ధర 10 గ్రాములకు రూ.1,02,600 కొత్త గరిష్ట స్థాయికి చేరుకుంది. 
 
క్యాలెండర్ సంవత్సరం ప్రారంభం నుంచి రూపాయి పరంగా బంగారం 33.96 శాతం లాభపడగా, కిలోకు రూ.117,825 వద్ద వెండి 35 శాతం రాబడిని ఇచ్చింది. 
 
మరోవైపు, సెన్సెక్స్ 2.13 శాతం పెరిగింది. డాలర్‌లో బలహీనత, డిమాండ్ కారణంగా బంగారం రికార్డు గరిష్ట స్థాయికి చేరుకోవడానికి కారణంగా నిలిచింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తెలుగు సినిమా కోసం కపిల్ శర్మ ఆడిషన్‌ చేస్తున్నారా?

Karishma Sharma: ముంబై లోకల్ రైలు నుంచి దూకిన బాలీవుడ్ నటి కరిష్మా శర్మ

Lavanya: లావణ్య త్రిపాఠి కి అభినందనలు - అథర్వ మురళి టన్నెల్ మూవీ వాయిదా

లిటిల్ హార్ట్స్ మూవీకి సపోర్ట్ చేస్తూ ప్రోత్సాహం అందిస్తున్న స్టార్స్

ఏడాదిలో మరింత వినోదాన్ని, అనుభూతిని ఇచ్చేందుకు రెడీగా సోనీ లివ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Coconut Milk: జుట్టు ఆరోగ్యానిరి కొబ్బరి పాలు.. ఎలా వాడాలంటే?

Juvenile Arthritis: పిల్లల్లో కనిపించే జువెనైల్ ఆర్థరైటిస్.. ఎలాంటి ఆహారం తీసుకోవాలంటే?

భారతదేశంలో మహిళల గుండె ఆరోగ్యానికి కీలకం, ఆంజినా గురించి అర్థం చేసుకోవడం

Mushrooms: మష్రూమ్స్‌ను వండేటప్పుడు ఇలా శుభ్రం చేస్తున్నారా?

భార్య గర్భవతిగా వున్నప్పుడు భర్త చేయాల్సినవి

తర్వాతి కథనం
Show comments