Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెరుగుతున్న వెండిధరలు.. మహిళలకు షాక్

Webdunia
మంగళవారం, 1 ఫిబ్రవరి 2022 (10:50 IST)
దేశంలో బంగారం, వెండి ఆభరణాల పట్ల మక్కువ ఎక్కవ ముఖ్యంగా, మహిళలు బంగారం ఆభరణాల కొనుగోలుకు విపరీతంగా ఇష్టపడుతారు. ఈ కారణంగా బంగారం ధరల్లో హెచ్చు తగ్గులు కనిపిస్తుంటాయి. అయితే, గత కొంతకాలంగా తగ్గుతూ వచ్చిన బంగారం ధరలు మరోమారు పెరిగాయి. అలాగే, వెండి ధరల్లో కూడా పెరుగుదల కనిపించింది. దేశీయంగా వెండి ధర రూ.100 పెరిగిరూ.61300గా చేరుకుంది. అలాగే, బంగారం ధరల్లో కూడా మార్పు చోటు చేసుకుంది. ప్రస్తుదం బంగారం ధరల్లో మార్పు ఎలా ఉందో ఓసారి పరిశీలిద్దాం. 
 
దేశ రాజధాని ఢిల్లీలో రూ.61,300గా ఉంటే, ముంబైలో కిలో వెండి ధర రూ.61300గా వుంది. తమిళనాడు రాజధాని చెన్నైలో రూ.65400గా ఉంటే, కోల్‌కతాలో రూ.61300గా వుంది. ఇకపోతే బెంగుళూరులో ఈధర రూ.65400గా వుంటే, కేరళలో రూ.64400గా వుంది. తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్ నగరంలో రూ.65400గాను, విజయవాడలో రూ.65400గాను, విశాఖలో రూ.65400గాను ఉంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అఖండ 2 లోనూ డబుల్ రోల్ చేస్తున్న నందమూరి బాలకృష్ణ

8 వసంతాలు హార్ట్ టచ్చింగ్ సెకండ్ టీజర్ రిలీజ్

మై లవ్ వీడియో సాంగ్ కథలా వుందంటున్న చిత్ర యూనిట్

Nagarjuna: కుబేర కు డబ్బింగ్ పూర్తి చేసిన నాగార్జున

బిగ్ బాస్ ఫేమ్ గౌతమ్ చిత్రం సోలో బాయ్ విడుదలకు సిద్ధం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments