Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెరుగుతున్న వెండిధరలు.. మహిళలకు షాక్

Webdunia
మంగళవారం, 1 ఫిబ్రవరి 2022 (10:50 IST)
దేశంలో బంగారం, వెండి ఆభరణాల పట్ల మక్కువ ఎక్కవ ముఖ్యంగా, మహిళలు బంగారం ఆభరణాల కొనుగోలుకు విపరీతంగా ఇష్టపడుతారు. ఈ కారణంగా బంగారం ధరల్లో హెచ్చు తగ్గులు కనిపిస్తుంటాయి. అయితే, గత కొంతకాలంగా తగ్గుతూ వచ్చిన బంగారం ధరలు మరోమారు పెరిగాయి. అలాగే, వెండి ధరల్లో కూడా పెరుగుదల కనిపించింది. దేశీయంగా వెండి ధర రూ.100 పెరిగిరూ.61300గా చేరుకుంది. అలాగే, బంగారం ధరల్లో కూడా మార్పు చోటు చేసుకుంది. ప్రస్తుదం బంగారం ధరల్లో మార్పు ఎలా ఉందో ఓసారి పరిశీలిద్దాం. 
 
దేశ రాజధాని ఢిల్లీలో రూ.61,300గా ఉంటే, ముంబైలో కిలో వెండి ధర రూ.61300గా వుంది. తమిళనాడు రాజధాని చెన్నైలో రూ.65400గా ఉంటే, కోల్‌కతాలో రూ.61300గా వుంది. ఇకపోతే బెంగుళూరులో ఈధర రూ.65400గా వుంటే, కేరళలో రూ.64400గా వుంది. తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్ నగరంలో రూ.65400గాను, విజయవాడలో రూ.65400గాను, విశాఖలో రూ.65400గాను ఉంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బాహుబలి 1 రికార్డ్.. స్పానిష్ భాషలో నెట్‌ఫ్లిక్స్ రిలీజ్

దీక్షిత్ శెట్టి బైలింగ్వల్ బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మి ఫస్ట్ సింగిల్

A.R. Murugadoss: శివకార్తికేయన్, ఎ.ఆర్. మురుగదాస్ చిత్రం మదరాసి

Sharwanand: 1960లో జరిగిన కథతో శర్వానంద్ చిత్రం

ఆరెంజ్ చీరలో దిశా పటానీ అందాలు అదరహో.. (ఫోటోలు)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెదడు పనితీరును పెంచే ఫుడ్

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

రూ.49000 చెల్లిస్తే చాలు.. మహిళలు ఈజీగా నడిపే ఈవీ స్కూటర్ల వివరాలివే

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments