Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశంలో స్థిరంగా ఉన్న పసిడి - వెండి ధరలు...

Webdunia
ఆదివారం, 11 జులై 2021 (10:20 IST)
మన దేశంలో బంగారంతో పాటు.. వెండికి చాలా గిరాకీ ఉంది. ముఖ్యంగా బంగారు ఆభరణాలపై మహిళలకు అధిక వ్యామోహం ఉండటంతో వేలకు వేలు ఖర్చు చేసి ఖరీదైన బంగారు ఆభరణాలను కొనుగోలు చేస్తుంటారు. దీంతో బంగారం ధరలు గత కొంతకాలంగా పెరుగుతూ వస్తున్నాయి. 
 
ఈ క్రమంలో ఆదివారం ఈ ధరల్లో ఎలాంటి మార్పు కనిపించడం లేదు. హైదరాబాద్ బులియ‌న్ మార్కెట్‌లో ధ‌ర‌లు ప్రకారం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ.44,750వద్ద ఉంది.
 
అలాగే, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ.48,820 వ‌ద్ద ఉంది. అయితే వెండి ధరలు మాత్రం పెరిగాయి. కిలో వెండి ధ‌ర రూ.700 పెరిగి 74,100 వద్ద ఉంది. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sugar Baby: నటి త్రిష కృష్ణన్‌పై ట్రోల్స్.. కారణం ఏంటంటే?

'ఆయన కొడుకు వచ్చాడని చెప్పు' ... మంచు మనోజ్ ఆసక్తికర ట్వీట్

Bhairavam Review: భైరవం సినిమా ఎలా ఉందో తెలుసా..!

పచ్చని జీవితంలో నిప్పులు పోసిన కేన్సర్: టీవీ నటి దీపిక కాకర్‌కు లివర్ కేన్సర్

రొమాంటిక్ కామెడీ చిత్రంలో జాన్వీ కపూర్ - అందాల ఆరబోత?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

అకికి లండన్‌ను ప్రారంభించినట్లు వెల్లడించిన బాగ్‌జోన్ లైఫ్‌స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

చెడు కొలెస్ట్రాల్, తగ్గించుకునేదెలా?

తర్వాతి కథనం
Show comments