Webdunia - Bharat's app for daily news and videos

Install App

అంతర్జాతీయ ద్రవ్య నిధి చీఫ్ ఎకనమిస్ట్‌గా భారత మహిళ

Webdunia
మంగళవారం, 8 జనవరి 2019 (13:46 IST)
అమెరికాలో నివశిస్తున్న భారత మహిళకు మరో అరుదైన గౌవరం దక్కింది. అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్)లో తొలి మహిళా చీఫ్ ఎకనమిస్ట్‌‌గా నియమితులయ్యారు. ఆమె పేరు గీతా గోపీనాథ్. తమిళనాడు వాసి. ప్రస్తుతం హార్వర్డ్‌ విశ్వవిద్యాలయంలో ఈమె ఆర్థిక శాస్త్రం ప్రొఫెసర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. 
 
ప్రపంచంలో ఉన్న అత్యుత్తమ ఆర్థికవేత్తల్లో గీతా గోపీనాథ్ ఒకరుగా గుర్తింపు పొందారు. ఈమెను ఐఎంఎఫ్ చీఫ్ ఎకనమిస్టుగా నియమించుకుంటామని గత యేడాది అక్టోబరు ఒకటో తేదీన మేనేజింగ్ డైరెక్టర్ క్రిస్టీన్ లగార్డే ప్రకటించారు. ఆ ప్రకారంగా గీతా గోపీనాథ్‌ను చీఫ్ ఎకనమిస్టుగా నియమించారు. 
 
దీనిపై ఆమె స్పందిస్తూ, ఇలాంటి ఉన్నత పదవి దక్కడం అరుదైన గౌరవంగా భావిస్తున్నట్టు చెప్పారు. ప్రస్తుతం ప్రపంచీకరణ నుంచి వెనక్కి తగ్గడం, సుంకాల పెంపు వంటి అంశాలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు పెను సవాళ్లుగా మారాయని, బహుళజాతి సంస్థలు కూడా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని ఆమె చెప్పుకొచ్చారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

య‌ష్ లేటెస్ట్ మూవీ ‘టాక్సిక్: ఎ ఫెయిరీటేల్ ఫర్ గ్రోనప్స్’ సెట్స్‌లో అమెరిక‌న్ న‌టుడు కైల్ పాల్‌

Mohan Babu: పుట్టినరోజు శుభాకాంక్షలు నాన్నా.. నేను మీ పక్కన ఉండే అవకాశాన్ని కోల్పోయాను (video)

Prabhas: థమన్ వల్లే రాజా సాబ్ విడుదల లేట్ అవుతుందా !

Tammareddy: ఉమెన్ సెంట్రిక్ గా సాగే ఈ సినిమా బాగుంది : తమ్మారెడ్డి భరద్వాజ్

చౌర్య పాఠం నుంచి ఆడ పిశాచం.. సాంగ్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

హైదరాబాద్‌లో యువత ప్రమాదంలో ఉంది: స్ట్రోక్ కేసుల పెరుగుదల ముందస్తు జోక్యం కోసం అత్యవసర పిలుపు

Fennel Water: పరగడుపున సోంపు నీటిని తాగితే ఏంటి లాభం? ఎవరు తాగకూడదు..?

Banana: మహిళలు రోజూ ఓ అరటి పండు తీసుకుంటే.. అందం మీ సొంతం

అమెరికా తెలుగు సంబరాలు: తెలుగు రాష్ట్రాల సీఎంలకు నాట్స్ ఆహ్వానం

తర్వాతి కథనం
Show comments