Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఈ నెల 28, 29 తేదీల్లో జీ-20 సదస్సు

Webdunia
మంగళవారం, 25 జూన్ 2019 (18:33 IST)
ఈ నెల 28, 29 తేదీల్లో జీ-20 సదస్సు జరగనుంది. ఈ జీ-20 సమ్మిట్‌లో భారత ప్రధాని మోదీ పాల్గొననున్నారు. ఈ సదస్సు జపాన్‌లోని ఒసాకా నగరంలో జరగనుంది. ఈ సదస్సులో భారత్‌తో పాటు పలు ముఖ్యమైన దేశాల అధినేతలు పాల్గొంటారు. 
 
ఫ్రాన్స్, జపాన్, ఇండోనేషియా, అమెరికా, టర్కీలతో సహా పది దేశాలకు చెందిన దేశాధినేతలతో ద్వైపాక్షిక సంబంధాలపై ప్రధాని మోదీ చర్చలు జరుపనున్నారు. కాగా జీ-20 సమ్మిట్‌కు జపాన్ ఆతిధ్యం ఇస్తుండడం ఇదే మొదటిసారి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పూరీ జగన్నాథ ఆలయ పేల్చివేతకు జ్యోతి మల్హోత్రా రెక్కీ?

కరాలి మూవీ పూజతో ప్రారంభించిన హీరో నవీన్ చంద్ర

థియేటర్లు బంద్ కు ఎగ్జిబిటర్లు పిలుపు - పర్సంటేజ్ లో తేడా తేల్చాలని నిర్మాతలు

ఏపీ సీఎం చంద్రబాబుకు బహుమతి ఇచ్చిన పూనమ్ కౌర్

Rajamouli: ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా యమదొంగ రీ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

Black Salt: మజ్జిగలో ఈ ఒక్కటి కలుపుకుని తాగితే ఎన్ని ప్రయోజనాలో?

గ్రీన్ టీ తాగుతున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

తాటి బెల్లం ఆరోగ్య ప్రయోజనాలు

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments