Webdunia - Bharat's app for daily news and videos

Install App

వంట గ్యాస్ ధర తగ్గింపు .. ట్విస్ట్ పెట్టిన విత్తమంత్రి నిర్మలమ్మ

Webdunia
ఆదివారం, 22 మే 2022 (14:11 IST)
దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలతో పాటు వంట గ్యాస్ ధరలు కూడా విపరీతంగా పెరిగిపోయాయి. దీంతో జనాలు గగ్గోలు పెడుతున్నారు. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలపై వసూలు చేసే ఎక్సైజ్ డ్యూటీని తగ్గించింది. పనిలోపనిగా వంట గ్యాస్ సిలిండరుపై రూ.200 మేరకు తగ్గిస్తున్నట్టు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. అయితే, ఇక్కడో మెలిక పెట్టారు. 
 
ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకం కింద గ్యాస్ కనెక్షన్ల పొందిన గృహ వినియోగదారులకు మాత్రమే ఈ తగ్గింపు వర్తించనుంది. అంటే ఈ పథకం కింద దేశ వ్యాప్తంగా 9 కోట్ల మంది గ్యాస్ కనెక్షన్లు పొందారు. ఈ లబ్ధిదారులకు మాత్రమే వంట గ్యాస్ ధరలో రూ.200 తగ్గనుంది. 
 
ఈ తగ్గింపుతో హైదరాబాద్ నగరంలో ప్రస్తుతం రూ.1003గా ఉన్న సిలిండర్ ధర రూ.803కు దిగిరానుంది. ఈ 9 కోట్ల మంది లబ్ధితారుల గ్యాస్ సిలిండరుకు రూ.200 చొప్పున రాయితీని కేంద్రం అందిస్తుందని తెలిపారు. ఈ సబ్సీబీ 12 ఎల్పీజీ సిలిండర్ల వరకు ఉంటుందని ఆమె ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. ఈ ధర తగ్గింపుతో కేంద్ర ఖజానాపై రూ.6100 కోట్ల భారం పడుతుందని ఆమె గుర్తుచేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

లక్ష్మీ నరసింహా రీరిలీజ్ లో కొత్తగా యాడ్ చేసిన మందేసినోడు సాంగ్

దైవిక శక్తిని కోరుతూ పళని మురుగన్ ఆలయాన్ని సందర్శించిన సూర్య టీమ్

ప్రతి తల్లి తన దృష్టిలో ఓ కన్నప్ప : మోహన్ బాబు

భైరవం చిత్రం నిర్మాతకు నష్టం - హీరోలకు అంతేనా ?

Sidhu : సిద్ధు జొన్నలగడ్డ రూ.4 కోట్లు తిరిగి ఇచ్చాడా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

తర్వాతి కథనం
Show comments