Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫ్రీడమ్ 251 కంపెనీ మమ్మల్ని మోసం చేసింది.. కేసు పెడతామన్న సై‌ప్యూచర్!

Webdunia
శుక్రవారం, 26 ఫిబ్రవరి 2016 (16:23 IST)
ప్రపంచంలోనే అత్యంత చౌకైన స్మార్ట్ ఫోన్లు అందిస్తామంటూ సంచలనం సృష్టించిన రింగింగ్ బెల్స్‌పై హెల్ లైన్ భాగస్వామిగా వ్యవహరిస్తోన్న సై ఫ్యూచర్ కంపెనీ కేసు పెడతానంటోంది. తమకు చెల్లించాల్సిన కాంట్రాక్టు డబ్బుల్ని ఇంకా చెల్లించలేదని ఈ కంపెనీ ఆరోపిస్తోంది. 
 
హైల్ప్ లైన్ కంపెనీ అయిన సైఫ్యూచర్‌కే డబ్బు చెల్లించకుండా బకాయిపడిన రింగింగ్ బెల్స్.. ఇప్పటికే ఆర్డర్లపై ఆర్డర్లు వచ్చిన కోట్లాది స్మార్ట్ ఫోన్లను అంత చౌక ధరకు ఎలా విక్రయిస్తుందోనని ఐటీ నిపుణులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. 
 
ఈ వివాదం నుంచి రింగింగ్ బెల్స్ కంపెనీ ఎలా బయటపడుతోందనని వారు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కాగా ఫ్రీడమ్ కంపెనీ రూ.251కే స్మార్ట్ ఫోన్లు అందిస్తామంటూ, బుకింగ్ చేసుకోండంటూ ఓపెన్ ఆఫర్ ప్రకటించిన సంగతి తెలిసిందే.

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

Show comments