Webdunia - Bharat's app for daily news and videos

Install App

నవంబర్‌ నుంచి ఏటీఎం ట్రాన్సాక్షన్స్‌లో కొత్త నిబంధనలు!

Webdunia
శుక్రవారం, 31 అక్టోబరు 2014 (15:57 IST)
నవంబర్ ఒకటో తేదీ నుంచి ఎటీఎం (ఎనీ టైమ్ మనీ) టాన్సాక్షన్స్‌లో కొత్త నిబంధనలు అమలుకు రానున్నాయి. భారత రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా ప్రవేశపెట్టిన కొత్త నియమావళి మేరకు మేరకు ఆయా బ్యాంకులు ఈ కొత్త నిబంధనలను అమల్లోకి తెస్తున్నాయి. 
 
ఈ నిబంధనల ప్రకారం. ఒక వ్యక్తి తను బ్యాంకు ఖాతా కలిగిన ఏటీఎం కేంద్రంలో నెలకు ఐదు సార్లు మాత్రమే ఉచితంగా నగదును విత్‌డ్రా చేసుకోవచ్చు. అంతకుమించితే ఒక్కో ట్రాన్సాక్షన్‌కు రూ.20 చొప్పున ఖాతాదారుని అకౌంట్ నుంచి ఏటీఎం రుసుం కింద వసూలు చేస్తారు. 
 
అలాగే, ఇతర బ్యాంకు ఏటీఎంలలో అయితే నెలకు మూడుసార్లు మాత్రమే ఎలాంటి ఛార్జీలు లేని లావాదేవీలు జరపవచ్చు. హైదరాబాద్ సహా ఆరు మెట్రోపాలిటన్ సిటీల్లో నూతన నిబంధనలు అమల్లోకి వస్తాయి. 

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

Show comments