Webdunia - Bharat's app for daily news and videos

Install App

డిసెంబర్ 31నాటికి ఆధార్‌, పాన్‌కార్డులతో అనుసంధానం చేయాల్సిందే..!

Webdunia
బుధవారం, 11 నవంబరు 2020 (15:34 IST)
ఈ ఏడాది డిసెంబర్‌ 31 నాటికి బ్యాంక్‌ ఖాతాలన్నింటిని ఆధార్‌తో అనుసంధానం చేయాలని, అవసరమైనప్పుడు పాన్‌కార్డులతో కూడా లింక్‌ పూర్తి చేయాలని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ కోరారు.

అలాగే ఖాతాదారులకు కార్డులకు జారీలో రూపే కార్డులకు మాత్రమే ప్రాధాన్యత ఇవ్వాలని బ్యాంకర్లకు నిర్మలా సీతారామన్ సూచించారు. వ్యవస్థలో ధృవీకరించని బ్యాంక్‌ ఖాతా ఉండకూడదని ఆదేశించారు. బ్యాంకింగ్‌లో యూపీఐ చెల్లింపులు సహజంగా మారిపోవాలని కృషి చేయాలని బ్యాంకర్లకు ఆమె సూచించారు.
 
ఇండియన్‌ బ్యాంక్స్‌ అసోసియేషన్‌ (ఐబీఏ) 73వ వార్షిక సాధారణ సమావేశంలో ఆమె పాల్గొన్నారు. ఎన్‌పీసీఎల్‌ (నేషనల్‌ పేమెంట్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా) భారత బ్రాండ్‌ ప్రొడక్ట్‌గా మారే అవకాశాలున్నాయి. ఎన్‌పీసీఐ నిర్వహించే రూపే కార్డులనే ఇవ్వాలని ఆమె సూచించారు. భారతీయ బ్యాంకులు అద్భుతంగా పనిచేశాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మెగాస్టార్ చిరంజీవి తో డాన్స్ ఆనందంతోపాటు గౌరవంగా వుంది : మౌని రాయ్

కింగ్‌డమ్ విషయంలో పెద్ద ఛాలెంజ్ పరీక్షలో పాస్ అయ్యాము: సూర్యదేవర నాగ వంశీ

Sethupathi: సార్‌ మేడమ్‌ కోసం పరాటా చేయడం నేర్చుకున్నా : విజయ్ సేతుపతి

ప్రపంచంలో జరిగే బర్నింగ్ పాయింట్ నేపథ్యంగా థాంక్యూ డియర్

హిస్టారికల్ యాక్షన్ డ్రామా గా రిషబ్ శెట్టితో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments