Webdunia - Bharat's app for daily news and videos

Install App

గ్రీస్ ఆర్థిక సంక్షోభం: ఆర్థికవేత్తల అసంబద్ధ అంచనాలపై జైట్లీ ఫైర్

Webdunia
మంగళవారం, 7 జులై 2015 (13:25 IST)
గ్రీస్ ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో ఆర్థికవేత్తల వ్యాఖ్యలపై కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ విరుచుకుపడ్డారు. దేశంలో జరిగిన రెఫరెండం తర్వాత భారత కేపిటల్ మార్కెట్ ఒడిదుడుకులకు గురవుతుందన్న ఆర్థికవేత్తల అంచనాలపై ఆయన మండిపడ్డారు. గ్రీస్ సంక్షోభం నేపథ్యంలో భారత మార్కెట్ల పతనం తప్పదని ఆర్థికవేత్తలు అంచనాలేస్తే, మార్కెట్లు మాత్రం అందుకు విరుద్ధంగా లాభాలతో ముగిశాయని జైట్లీ పేర్కొన్నారు. 
 
ప్రముఖ ఆర్థికవేత్త మేఘనాథ్ దేశాయ్ రాసిన పుస్తకాన్ని ఆవిష్కరించిన సందర్భంగా అరుణ్ జైట్లీ మాట్లాడుతూ.. గ్రీస్ సంక్షోభం నేపథ్యంలో భారత మార్కెట్ల పతనం తప్పదని ఆర్థిక వేత్తలు అంచనాలేస్తే.. మార్కెట్లు మాత్రం అందుకు విరుద్ధంగా లాభాలతో ముగిశాయని పేర్కొన్నారు. అసంబద్ధంగా ఉన్న ఆర్థిక వేత్తల అంచనాలను చూస్తుంటే, జ్యోతిష్కులు చెప్పే విషయాలపై విశ్వసనీయత కలుగుతోందని జైట్లీ వ్యాఖ్యానించారు.

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

Show comments