Webdunia - Bharat's app for daily news and videos

Install App

కృష్ణా పుష్కరాల్లోపే.. విజయవాడ, వైజాగ్, తిరుపతి నుంచి కువైట్‌కు ఫ్లైట్ సర్వీసులు!

విజయవాడ, వైజాగ్, తిరుపతి నుంచి కువైట్‌కు డైరక్ట్ ఫైట్ సర్వీసులు ప్రారంభం కానున్నాయి. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఇటీవల చైనా వెళ్లిన సందర్భంగా ఇతిహాడ్ ఎయిర్‌వేస్ సంస్థతో జరిపిన చర్చలు ఫలించాయి. దీంతో కువ

Webdunia
బుధవారం, 29 జూన్ 2016 (14:33 IST)
విజయవాడ, వైజాగ్, తిరుపతి నుంచి కువైట్‌కు డైరక్ట్ ఫైట్ సర్వీసులు ప్రారంభం కానున్నాయి. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఇటీవల చైనా వెళ్లిన సందర్భంగా ఇతిహాడ్ ఎయిర్‌వేస్ సంస్థతో జరిపిన చర్చలు ఫలించాయి. దీంతో కువైట్‌కు చెందిన ఇతిహాడ్ ఎయిర్‌వేస్ సంస్థ త్వరలోనే తమ సేవలను ప్రారంభించేందుకు సర్వం సిద్ధం చేస్తోంది. 
 
ఇతిహాడ్ ఎయిర్‌వేస్ సంస్థతో కుదిరిన ఒప్పందం ప్రకారం.. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఇందుకు సంబంధిత శాఖల నుంచి అనుమతులను కూడా తీసుకోనున్నారు. అంతేగాకుండా కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరిపి కృష్ణా పుష్కరాల్లోపే ఈ సేవలను ప్రారంభించాలని ఏపీ సీఎం చంద్రబాబు భావిస్తున్నట్లు సమాచారం. ఒకవేళ కృష్ణా పుష్కరాలలోపు కాకపోయినా, ఆ తర్వాతైనా ఈ ప్రాజెక్టును అమల్లోకి తెచ్చేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. 

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments