Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఈపీఎస్-95.. ఇక రూ. 1000 నుంచి రూ.3వేలకు పెరగనున్న ఫించన్

Webdunia
మంగళవారం, 19 ఫిబ్రవరి 2019 (13:11 IST)
ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ (ఈపీఎస్-95) ఖాతాదారులకు ఓ శుభవార్త. ఇకపై వెయ్యి రూపాయలున్న ఫించన్ రూ.3వేలకు పెరగనుంది. ఈ మేరకు గురువారం ఈపీఎఫ్‌లో ట్రస్టీల బోర్డు సమావేశం కానుంది. ప్రస్తుతం అందిస్తున్న వెయ్యి రూపాయల కనీస ఫించన్‌ను రూ.3వేలకు పెంచాలని యోచిస్తోంది. అదే జరిగితే దేశ వ్యాప్తంగా 50లక్షల మందికి లబ్ధి చేకూరుతుంది. 
 
అంతేగాకుండా ఈపీఎఫ్ వడ్డీ రేట్ల కూడా బోర్డు ఖరారు చేయనుంది. మార్కెట్లో వడ్డీ రేట్లు పడిపోతున్నప్పటికీ ఎన్నికల సంవత్సరం కావడంతో ఈపీఎఫ్ వడ్డీరేటును మాత్రం 8.55 శాతంగానే వుంచాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నెల ఫిబ్రవరి 1వ తేదీన కేంద్ర ఆర్థిక మంత్రి పీయూష్ గోయెల్ బడ్జెట్‌లో మెగా పెన్షన్ స్కీమ్‌ను ప్రకటించిన సంగతి తెలిసిందే. 
 
ప్రధాన మంత్రి యోగి మాంధన్ పథకం కింద నెలసరి పెన్షన్ రూ.3వేల మేరకు పెరగనుంది. ఏదేని సంస్థలో పదేళ్లకు మించి బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఉద్యోగులకు ఈ పెన్షన్ పొందేందుకు అర్హులని ఈపీఎఫ్ఓ వెల్లడించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వార్ 2 కోసం కజ్రా రే, ధూమ్ 3 మ్యూజిక్ స్ట్రాటజీ వాడుతున్న ఆదిత్య చోప్రా

Chiranjeevi: నన్ను విమర్శించే పొలిటీషన్ కు గుణపాఠం చెప్పిన మహిళ: చిరంజీవి

అనుపమ పరమేశ్వరన్ చిత్రం పరదా నుంచి మెలోడీ సాంగ్ విడుదలైంది

'కింగ్డమ్‌'కు తమిళనాట నిరసనలు - చిత్ర ప్రదర్శన నిలిపివేయాలంటూ డిమాండ్

అడివి శేష్ పాన్ ఇండియా స్పై యాక్షన్ థ్రిల్లర్ G2 డేట్ ఫిక్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మహిళలూ రాత్రిపూట కాఫీ తీసుకుంటున్నారా?

డయాబెటిస్ డిస్ట్రెస్ మరియు బర్నౌట్, ఏంటివి?

Drumstick Leaves: బరువును తగ్గించే మునగాకు.. వారంలో 3సార్లు మహిళలు తీసుకుంటే...?

viral fever: ఈ వర్షాకాలంలో ఆరోగ్యంగా ఉండండి, పెద్దల ఆరోగ్య రక్షణ కోసం వార్షిక టీకా అత్యవసరం

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments