Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోడిగుడ్లు కొనాలంటే భయపడే పరిస్థితి.. ఎందుకంటే?

సెల్వి
శుక్రవారం, 20 సెప్టెంబరు 2024 (12:43 IST)
ఇప్పటికే కూరగాయలు, నూనె ధరలు పెరిగిపోతున్న నేపథ్యంలో కోడిగుడ్ల ధరలు పెరిగిపోతున్నాయి. ఇది వరకు రూ.5 ఉండేది, తర్వాత రూ.6 అయ్యింది.. ఇప్పుడు రూ.7 అయ్యింది. ప్రతి నెలా ధర పెరిగిపోతోంది. 
 
దీంతో వినియోగదారులు కోడిగుడ్లు కొనాలంటే భయపడే పరిస్థితి వస్తోంది. కొంతమంది గుడ్లు కొనాలా, చికెన్ కొనాలా అని ఆలోచిస్తున్నారు. 
 
రెండేళ్లుగా పౌల్ట్రీ పరిశ్రమ నష్టాలలో ఉండటంతో రైతులు కొత్త బ్యాచ్‌లు వేయలేదు. అందువల్ల సహజంగానే గుడ్ల సప్లై తక్కువగా ఉంది. కోళ్లకు ఉపయోగించే దాణా, కరెంటు, మెయింటెనెన్స్, రవాణా ఛార్జీలు కూడా బాగా పెరిగాయి. దీంతో కోడిగుడ్ల ధరలు కూడా పెరిగిపోయాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విశ్వంత్ నటించిన సస్పెన్స్ చిత్రం హైడ్ న్ సిక్ ఎలా వుందంటే.. మూవీ రివ్యూ

'దేవర' చిత్రానికి బిజినెస్ జరగలేదా? ఎన్టీఆర్ ఫ్యాన్స్ నిరాశ!

మ్యాడ్ స్క్వేర్ నుంచి లడ్డు గాని పెళ్లి గీతం విడుదల

అక్కినేని నాగేశ్వరరావు ప్రయాణం ప్రతి ఒక్కరికి ప్రేరణ : నందమూరి బాలకృష్ణ

ఏయన్నార్ కృషి - కీర్తి - స్పూర్తి ప్రతి నటునికి మార్గదర్శకం : బాలకృష్ణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ బ్యాలెన్స్ అవేర్‌నెస్ వీక్‌లో వెర్టిగో చక్కర్ అంటే ఏమిటో తెలుసుకుందాం

అధిక రక్తపోటు వున్నవారు దూరం పెట్టాల్సిన పదార్థాలు

హైదరాబాద్‌లో బెస్పోక్ టైలరింగ్, ఫైన్ క్లాతింగ్‌లో 100 ఏళ్ల వారసత్వం కలిగిన పిఎన్ రావు కార్యక్రమాలు

డిజైన్ డెమోక్రసీ 2024-డిజైన్, ఆర్ట్- ఇన్నోవేషన్ యొక్క భవిష్యత్తు

మెక్‌డొనాల్డ్స్ ఇండియా నుంచి మెక్‌క్రిస్పీ చికెన్ బర్గర్, క్రిస్పీ వెజ్జీ బర్గర్‌

తర్వాతి కథనం
Show comments