Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోడిగుడ్లు కొనాలంటే భయపడే పరిస్థితి.. ఎందుకంటే?

సెల్వి
శుక్రవారం, 20 సెప్టెంబరు 2024 (12:43 IST)
ఇప్పటికే కూరగాయలు, నూనె ధరలు పెరిగిపోతున్న నేపథ్యంలో కోడిగుడ్ల ధరలు పెరిగిపోతున్నాయి. ఇది వరకు రూ.5 ఉండేది, తర్వాత రూ.6 అయ్యింది.. ఇప్పుడు రూ.7 అయ్యింది. ప్రతి నెలా ధర పెరిగిపోతోంది. 
 
దీంతో వినియోగదారులు కోడిగుడ్లు కొనాలంటే భయపడే పరిస్థితి వస్తోంది. కొంతమంది గుడ్లు కొనాలా, చికెన్ కొనాలా అని ఆలోచిస్తున్నారు. 
 
రెండేళ్లుగా పౌల్ట్రీ పరిశ్రమ నష్టాలలో ఉండటంతో రైతులు కొత్త బ్యాచ్‌లు వేయలేదు. అందువల్ల సహజంగానే గుడ్ల సప్లై తక్కువగా ఉంది. కోళ్లకు ఉపయోగించే దాణా, కరెంటు, మెయింటెనెన్స్, రవాణా ఛార్జీలు కూడా బాగా పెరిగాయి. దీంతో కోడిగుడ్ల ధరలు కూడా పెరిగిపోయాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఎక్కడికెళ్లినా ఆ దిండుతో పాటు జాన్వీ కపూర్ ప్రయాణం.. ఎందుకు?

బెట్టింగ్ యాప్‌ల ప్రమోషన్‌: ఈడీ ముందు హాజరైన రానా దగ్గుబాటి

వినోదంతోపాటు నాకంటూ హిస్టరీ వుందంటూ రవితేజ మాస్ జాతర టీజర్ వచ్చేసింది

వింటేజ్ రేడియో విరిగి ఎగిరిపోతూ సస్పెన్స్ రేకెత్తిస్తున్న కిష్కిందపురి పోస్టర్‌

భార్య చీపురుతో కొట్టిందన్న అవమానంతో టీవీ నటుడి ఆత్మహత్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Chapati Wheat Flour: ఫ్రిజ్‌లో చపాతీ పిండిని నిల్వ చేస్తే ఆరోగ్యానికి మేలు జరుగుతుందా?

మహిళలు వంకాయను తీసుకుంటే.. ఏంటి లాభం?

కూల్‌డ్రింక్స్ తాగితే పక్షవాతం తప్పదంటున్న వైద్య నిపుణులు

స్నాక్స్ గుగ్గిళ్లు తింటే బలం, ఇంకా ఏం ప్రయోజనాలు?

గౌరవ్ గుప్తా తన బ్రైడల్ కౌచర్ కలెక్షన్, క్వాంటం ఎంటాంగిల్‌మెంట్ ఆవిష్కరణ

తర్వాతి కథనం
Show comments