Webdunia - Bharat's app for daily news and videos

Install App

డిజిటల్‌ ఇండియాలో భాగంగా... రెండు వేల రైల్వే స్టేషన్లలో భారీ స్క్రీన్లు

రైల్వేల్లో భారీ సంస్కరణలకు తెరతీసిన కేంద్ర ప్రభుత్వం తాజాగా మరో అతిపెద్ద సంస్కరణను చేపట్టనుంది. ఇండియాలో రైల్వేలకు ఉన్న ఆదరణ మరే రవాణా వ్యవస్థకు లేదనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. రైళ్లు ఆలస్యంగా తిరిగి

Webdunia
సోమవారం, 17 అక్టోబరు 2016 (09:52 IST)
రైల్వేల్లో భారీ సంస్కరణలకు తెరతీసిన కేంద్ర ప్రభుత్వం తాజాగా మరో అతిపెద్ద సంస్కరణను చేపట్టనుంది. ఇండియాలో రైల్వేలకు ఉన్న ఆదరణ మరే రవాణా వ్యవస్థకు లేదనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. రైళ్లు ఆలస్యంగా తిరిగినా వాటిపైనే ఆధారపడేవారు ఎంతో మంది ఉన్నారు. 
 
ఈ నేపథ్యంలో సుమారు 2వేల రైల్వేస్టేషన్లలో భారీ స్క్రీన్లను కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. రైళ్ల రాకపోకలు, సీట్ల వివరాలు, ప్లాట్‌ ఫామ్‌ సమాచారం తదితరాలను ఈ జెయింట్ స్క్రీన్లపై ప్రదర్శించడం ద్వారా ఆదాయం సంపాదించడంపై రైల్వేశాఖ దృష్టిసారించింది. 
 
ఈ మేరకు రైల్వేశాఖ ప్రయోగాత్మకంగా ఢిల్లీ, వారణాసి, గ్వాలియర్‌, జయపుర, గోరఖ్‌ పూర్‌ వంటి ఆరు రైల్వే స్టేషన్లలో తొలిదశలో జెయింట్ స్క్రీన్లు ఏర్పాటు చేయనుంది. 
 

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments