Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రపంచ బ్యాంకు భారీ ఆర్థిక సాయం.. అతిపెద్ద లబ్ధిదారుగా భారత్‌

Webdunia
శుక్రవారం, 15 మే 2020 (15:07 IST)
corona
ప్రపంచ బ్యాంకు భారత్‌కు ఆర్థిక సాయం ప్రకటించింది. కరోనా వైరస్ నేపథ్యంలో సామాజిక భద్రత ప్యాకేజి కింద భారత్‌కు 1 బిలియన్ డాలర్లు (రూ.7,549 కోట్లు) ఆర్థిక సాయం చేస్తున్నట్టు ప్రకటించింది. భారత ప్రభుత్వం చేపడుతున్న వివిధ పథకాల కోసం ఈ నిధులు ఇస్తున్నట్టు ప్రపంచబ్యాంకు వెల్లడించింది. ప్రపంచబ్యాంకు భారత్‌తో మూడు రంగాల్లో భాగస్వామిగా ఉండనుంది. 
 
ఆరోగ్యం, సామాజిక భద్రత, సూక్ష్మ చిన్న మధ్య తరగతి పరిశ్రమల రంగంలో భారత్‌కు దన్నుగా నిలవాలని బ్యాంకు భావిస్తోంది. ఈ మేరకు ప్రపంచబ్యాంకు కంట్రీ డైరెక్టర్ (భారత్) జునైద్ అహ్మద్ తెలిపారు. ఆరోగ్యానికి సంబంధించి ఇదే అతిపెద్ద ప్యాకేజీ అని ప్రపంచ బ్యాంకు తెలిపింది. దీంతో భారతదేశం అతిపెద్ద లబ్ధిదారుగా నిలిచింది. కోవిడ్‌​-19, లాక్‌డౌన్‌  వలస కార్మికుల తీవ్ర ఇబ్బందులు, ఆర్థిక వ్యవస్థ తీవ్ర ఒత్తిడికి లోనవుతున్న సమయంలో ఈ ప్రకటన ఊరట నిచ్చింది.
 
ఇకపోతే.. కరోనావైరస్ మహమ్మారి ప్రభావాన్ని ఎదుర్కోవటానికిగాను భారత్‌కు ఏప్రిల్ ప్రారంభంలో 1 బిలియన్ డాలర్ల అత్యవసర సహాయాన్ని ప్రపంచ బ్యాంకు ప్రకటించింది.  తాజాగా మరో బిలియన్‌ డాలర్లు అందివ్వనుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan: వీరమల్లు నుంచి తారతార... రొమాంటిక్ సాంగ్ విడుదలైంది

ఎమిరైట్స్ ఫ్లైట్స్‌లో నా చిత్రం ఉంటుంది, ఇప్పుడు మంచి కామెడీ లేదనే బాధ వుంది: డా. రాజేంద్ర ప్రసాద్

వర్జిన్ బాయ్స్: యూత్ ని ఫిదా చేస్తున్న పెదవుల తడి సాంగ్ !

దేశం కోసం తపన ఆపరేషన్ సింధూర్ సాంగ్ లో కనిపించింది : జెడి లక్ష్మీనారాయణ

త్రివిక్రమ్ - చెర్రీ కాంబినేషన్‌లో మూవీ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

చెడు కొలెస్ట్రాల్, తగ్గించుకునేదెలా?

ఎందుకు ప్రతి ఒక్కరూ కొలెస్ట్రాల్ పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరం ఉంది?

ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీని గుర్తించకపోతే ప్రాణాంతకం, ముందుగా స్కాన్ చేయించుకోవాలి: సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్

Vitamin C Serum: మహిళల చర్మ సౌందర్యానికి వన్నె తెచ్చే విటమిన్ సి సీరం..

తర్వాతి కథనం
Show comments