Webdunia - Bharat's app for daily news and videos

Install App

వంట గ్యాస్ బాదుడు... వచ్చే మార్చి నాటికి సబ్సీడీ ఎత్తివేత

చమురు కంపెనీలు మళ్లీ వంట గ్యాస్ ధరను పెంచాయి. వచ్చే యేడాది మార్చి నాటికి రాయితీలను పూర్తిగా తొలగించేందుకు వీలుగా ప్రతి నెలా కొంతమేర ధరలు పెంచుతూ వెళ్లాలని గత యేడాది కేంద్రం నిర్ణయించింది.

Webdunia
గురువారం, 2 నవంబరు 2017 (11:50 IST)
చమురు కంపెనీలు మళ్లీ వంట గ్యాస్ ధరను పెంచాయి. వచ్చే యేడాది మార్చి నాటికి రాయితీలను పూర్తిగా తొలగించేందుకు వీలుగా ప్రతి నెలా కొంతమేర ధరలు పెంచుతూ వెళ్లాలని గత యేడాది కేంద్రం నిర్ణయించింది. దీన్ని ఓ అవకాశంగా తీసుకున్న చమురు కంపెనీలు గత యేడాది కాలంలో ఇప్పటివరకు 19 సార్లు వంట గ్యాస్ ధరను పెంచాయి. 
 
తాజాగా, సబ్సిడీ సిలిండర్‌ ఒక్కింటికి రూ.4.50 పెంచారు. ఈ పెంపుదలతో ధర రూ.495.69కు పెరిగింది. నాన్‌-సబ్సిడీ సిలిండర్‌ ధరను రూ.93 పెంచగా రూ.742కు చేరింది. ఇలా ధరలు పెంచడం ఇది 19వ సారి. గత ఏడాది జూన్‌లో 14.2 కేజీల సబ్సిడీ ఎల్‌పీజీ సిలిండర్‌ ధర రూ.419.18గా ఉంది. అంటే ఇప్పటికి రూ.76.51 పెరిగింది. ఇక నాన్‌-సబ్సిడీ ఎల్‌పీజీ సిలిండర్‌ ధర గత అక్టోబరులో రూ.50 పెంచారు. దాంతో రూ.649కి చేరింది. తాజా పెంపుతో రూ.742 అయింది. 

సంబంధిత వార్తలు

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments