Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత బ్యాంకులపై కన్నేసిన డ్రాగన్ కంట్రీ : హెచ్‌డీఎఫ్‌సీలో వాటా

Webdunia
సోమవారం, 13 ఏప్రియల్ 2020 (14:35 IST)
కరోనా వైరస్ దెబ్బకు ప్రపంచ మార్కెట్లన్నీ కుప్పకూలిపోతున్నాయి. ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలు నేలచూపుచూస్తున్నాయి. దీంతో అనేక కంపెనీల షేర్లు గణనీయంగా పడిపోతున్నాయి. దీన్ని తనకు అవకాశంగా మలచుకునేందుకు డ్రాగన్ కంట్రీగా పేరొందిన చైనా పావులు కదుపుతోంది. ఇందులోభాగంగా, భారత్‌లోని ప్రముఖ మార్ట్‌గేజ్ బ్యాంకు అయిన హెచ్‌.డి.ఎఫ్.సి లో ఒక శాతం వాటాను గుట్టుచప్పుడుకాకుండా కొనుగోలు చేసింది. మార్చితో ముగిసిన త్రైమాసికంలో ఈ కొనుగోలు జరిగింది. 
 
కరోనా వైరస్ దెబ్బకు ప్రపంచ మార్కెట్లన్నీ కుప్పకూలిన సమయంలో 25 శాతం ధర తగ్గిన దశలో 1.75 కోట్ల షేర్లను పీపుల్స్ బ్యాంక్ ఆఫ్ చైనా చడీచప్పుడు లేకుండా కొనుగోలు చేసింది. 
 
కాగా, ఈ బ్యాంకులో ఆ బ్యాంకు అప్పటికే 0.8 శాతం వాటాలు కలిగి ఉంది. తాజా కొనుగోలుతో ఈ వాటా ఒక శాతాన్ని మించిపోయింది. దీంతో ఈ విషయం బహిర్గతం చేయాల్సి వచ్చిందని హెచ్‌డీఎఫ్‌సీ వైస్-చైర్మన్, సీఈవో కేకీ మిస్త్రీ తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఉపవాసం దీక్ష తో మూకుత్తి అమ్మన్ 2 చిత్ర పూజకు హాజరైన నయనతార

మ్యారేజ్ అంటే ఒప్పందం, సెటిల్మెంట్ కాదని చెప్పే చిత్రం మిస్టర్ రెడ్డి

Divya Bharathi: యాక్షన్ సీన్స్ చేయడం కష్టం, ఇలాంటి సినిమా మళ్ళీ రాదు : దివ్యభారతి

Mahesh Babu: రేపటి నుంచి ఒరిస్సా లో రాజమౌళి, మహేశ్‌బాబు సినిమా షూటింగ్‌ - తాజా అప్ డేట్

విజయ్ దేవరకొండతో రౌడీ జనార్ధన, నితిన్ తో ఎల్లమ్మ లైన్ లో ఉన్నాయి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Hibiscus Flower: మహిళలకు మెరిసే అందం కోసం మందార పువ్వు

పుచ్చకాయ ముక్కను ఫ్రిడ్జిలో పెట్టి తింటున్నారా?

Dry Fish: ఎండుచేపలు ఎవరు తినకూడదు.. మహిళలు తింటే అంత మేలా?

Dry Fruits: పెరుగులో డ్రై ఫ్రూట్స్ కలిపి పిల్లలకు ఇవ్వడం చేస్తే?

మహిళలు రోజూ గంట సేపు వాకింగ్ చేస్తే.. ఏంటి లాభం?

తర్వాతి కథనం
Show comments