Webdunia - Bharat's app for daily news and videos

Install App

2జీ స్కామ్ దర్యాప్తు బాధ్యతలు ఇక ఆర్.కే. దత్తాకే!

Webdunia
శనివారం, 22 నవంబరు 2014 (12:56 IST)
2జీ కేసు దర్యాప్తు బాధ్యతలను సీబీఐ అదనపు డైరెక్టర్ ఆర్.కే. దత్తా చేపట్టనున్నారు. ఈ కేసు దర్యాప్తు బాధ్యతల నుంచి సీబీఐ డైరెక్టర్ రంజిత్ సిన్హాను తొలగిస్తూ సుప్రీంకోర్టు నిర్ణయం సంగతి తెలిసిందే. 
 
సిన్హా తర్వాత అత్యున్నత హోదా కలిగిన అధికారి 2జీ కేసు దర్యాప్తు బాధ్యతలు చేపట్టాలని కూడా కోర్టు ప్రకటించింది. ఈ నేపథ్యంలో సీబీఐలో సిన్హా తర్వాత అత్యున్నత హోదా కలిగిన అధికారిగా దత్తానే ఉన్నారు.

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

Show comments