Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇక ఏటీఎంల నుంచి ఒకేసారి రూ.10,000 తీసుకోవచ్చు... కానీ...

మనీ కష్టాలు మెల్లమెల్లగా తీరుతున్నాయి. ఇప్పటివరకూ ఏటీఎంలలో రోజుకి రూ. 4,500 మాత్రమే డ్రా చేసుకునే వీలు వుండేది. ఈ పరిమితిని రూ.10,000 పెంచుతూ ఆర్బీఐ నిర్ణయం తీసుకుంది. దీనితో ఒకేసారి ఏటీఎంల నుంచి రూ.10 వేలు డ్రా చేసుకోవచ్చు.

Webdunia
సోమవారం, 16 జనవరి 2017 (18:49 IST)
మనీ కష్టాలు మెల్లమెల్లగా తీరుతున్నాయి. ఇప్పటివరకూ ఏటీఎంలలో రోజుకి రూ. 4,500 మాత్రమే డ్రా చేసుకునే వీలు వుండేది. ఈ పరిమితిని రూ.10,000 పెంచుతూ ఆర్బీఐ నిర్ణయం తీసుకుంది. దీనితో ఒకేసారి ఏటీఎంల నుంచి రూ.10 వేలు డ్రా చేసుకోవచ్చు. 
 
కానీ వారానికి రూ.24,000 మాత్రమే డ్రా చేసుకోవాలన్న నిబంధనను అలాగే వుంచుతున్నట్లు తెలిపింది. ఇకపోతే కరెంట్ ఖాతాదారులు తమ ఖాతాల నుంచి ఒకేసారి రూ.1 లక్ష విత్ డ్రా చేసుకునేందుకు అనుమతినిచ్చింది.

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments