Webdunia - Bharat's app for daily news and videos

Install App

అదిరిపోయే ఆఫర్... ల్యాప్‌టాప్ కేవలం రూ. 13,990కే... రేపే ఆఖరు..

Webdunia
గురువారం, 2 మే 2019 (20:11 IST)
సమ్మర్ సీజన్ వస్తే చాలు ఆయా కంపెనీలు విపరీతంగా డిస్కౌంట్లు ఇస్తూ వినియోగదారులను ఆకట్టుకుంటూ వుంటాయి. తాజాగా ప్రముఖ ఇ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ అదిరిపోయే ఆఫర్లను ప్రకటించేసింది. దీనితో ఇపుడంతా వినియోగదారులు ఆ ఆఫర్లలో వస్తువులను బుక్ చేసుకునేందుకు ఎగబడుతున్నారు. 
 
ఫ్లిప్ కార్ట్ ప్రకటించిన కొన్ని భారీ ఆఫర్లను చూద్దాం...  హెడ్‌ఫోన్స్ అండ్ స్పీకర్లపై 70 శాతం డిస్కౌంట్ ప్రకటించింది. అలాగే పవర్ బ్యాంక్స్‌ రూ.500 ప్రారంభ ధరతో దక్కించుకోవచ్చు. కెమెరాల ధర రూ.3,499 నుంచి ప్రారంభమయితే ల్యాప్‌టాప్స్ కేవలం రూ.13,990కే ఇస్తామని తెలిపింది. ల్యాప్‌టాప్ ఎక్స్చేంజ్ ద్వారా రూ. 7,500 వరకూ తగ్గింపు కూడా వుంది. ఇంకా ఎన్నో వస్తువులను డిస్కౌంట్ కింద అందుబాటులో వుంచింది. ఐతే ఇవన్నీ కేవలం రేపటి వరకు మాత్రమే అందుబాటులో వుంటాయి.

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments