Webdunia - Bharat's app for daily news and videos

Install App

పిల్లలు, యువకుల కోసం డిజిటల్ లైబ్రరీ ఏర్పాటు: ఆర్థిక మంత్రి

Webdunia
బుధవారం, 1 ఫిబ్రవరి 2023 (11:53 IST)
పిల్లలు, యువకుల కోసం డిజిటల్‌ లైబ్రరీని ఏర్పాటు చేస్తామని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ తెలిపారు. పిల్లల కోసం నేషనల్ డిజిటల్ లైబ్రరీని ఏర్పాటు చేస్తామని నిర్మలా సీతారామన్ ప్రకటించారు. వచ్చే మూడేళ్లలో గిరిజనుల ఏకలవ్య పాఠశాలల్లో 38,800 మంది ఉపాధ్యాయులను నియమిస్తామని ఆర్థిక మంత్రి తెలిపారు.
 
పశుపోషణ, మత్స్య పరిశ్రమలకు రూ.20 లక్షల కోట్లు కేటాయించినట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ తెలిపారు. మత్స్యకారులు, చేపల విక్రయదారులు, చేపల సంబంధిత పరిశ్రమల్లో ఉన్నవారి అభివృద్ధికి రూ.6000 కోట్లు కేటాయించినట్లు తెలిపారు.
 
కొత్తగా 157 నర్సింగ్ కాలేజీలను ప్రారంభించనున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. మోదీ పాలనలో తలసరి ఆదాయం భారత్‌లో రూ.1.97 లక్షలకు పెరిగింది. అలాగే కర్ణాటకలో కరువు సాయం కింద రూ.5,300 కోట్లు ఇస్తామని ఆర్థిక మంత్రి తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నువ్వసలు తెలుగేనా? నీ యాక్సెంట్ తేడాగా వుంది: మంచు లక్ష్మికి అల్లు అర్హ షాక్ (video)

పెళ్లిలో పెళ్లి టైటిల్ చాలా ఆసక్తికరంగా వుంది : తనికెళ్ళ భరణి

అందరికంటే ఎక్కువ రెమ్యునరేషన్ ఇచ్చేవారు : స్మృతి ఇరానీ

Anjali: అంజలి లీడ్ రోల్ లో డైరెక్టర్ రాజశేఖర్ రెడ్డి పులిచర్ల చిత్రం

అఖండ2 కి నందమూరి బాలకృష్ణ డబ్బింగ్ పూర్తి చేశారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Heart attack: వర్షాకాలంలో గుండెపోటు ప్రమాదం ఎక్కువా?

కాలిఫోర్నియా బాదంతో ఆరోగ్యకరమైన రీతిలో రక్షా బంధన్‌ను వేడుక చేసుకోండి

కదంబ వృక్షం ఆరోగ్య ప్రయోజనాలు

పప్పు పూర్ణాలు ఆరోగ్య ప్రయోజనాలు

కౌగిలింత, ఆలింగనంతో అంత మంచిదా.. ప్రేమ, ఓదార్పు కోసం హగ్ చేసుకుంటే?

తర్వాతి కథనం
Show comments